మంథని జేఎన్టీయూ లో అసిస్టెంట్ ప్రొపెసర్, ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఎస్ఆర్. కృష్ణకు అమెరికా నుంచి అరుదైన గౌరవం దక్కింది. ప్రతీ సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లేక్ వర్త్ బీచ్ స్�
‘అమ్మా.. సమ్మక్క తల్లీ.. మా మొక్కును అలకించమ్మా.. నీ చెంతకు వస్తాం’ అమ్మా అంటూ వేడుకోగానే భక్తుల కోర్కెలు తీర్చే వన దేవతలకు భక్తులు తమ ఎత్తు బంగారం (బెల్లం) సమర్పించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. గోదావరిఖ
భారత వాతావరణ శాఖ 151వ దినోత్సవాన్ని పురస్కరించుకోని గురువారం సాయంత్రం రామగుండంలోని భారత వాతావరణ కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అధికారులు కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించుకున్నారు.
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఈ మార్పు ముందు ప్రభుత్వ ఉద్యోగుల నుంచే రావాలని, మిమ్మల్ని చూసి హెల్మెట్ ధరించాలన్న ఆలోచన అందరిలో కలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు.
ఈనెల 15 నుంచి నాగపూర్ లో జరగనున్న కోలిండియా సాంస్కృతిక పోటీలకు ఎంపికై బయలుదేరి వెళ్తున్న రామగుండం రీజీయన్ కళాకారులకు బుధవారం గోదావరిఖనిలో ఘనంగా వీడ్కోలు పలికారు.
ఇక మీదట సరదాగా బయటకు వెళ్లి దమ్ము కొట్టాలంటే కాస్త ఆలోచించాలి. గోదావరిఖని నగరంలోని పొగరాయుళ్లకు మాత్రం ఇంకా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే... నాడు కరోనా విపత్తు సమయంలో రూ.10 ల సిగరేట్ ను అమాంతం రూ.20కి పెంచిన వ్
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో మొత్తంగా ఒక లక్షా 83వేల 49 ఓటర్లుగా నిర్ధారించారు. ఈమేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ �
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని, బీఆర్ఎస్ హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల కార్యక్రమం ప్రారంభం, పట్టాల పంపిణీ సభలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి.
గోదావరిఖని పట్టణానికి సమీపంలోని సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్ గా పట్టణానికి చెందిన కార్మిక నాయకుడు చింతల రాజిరెడ్డి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్పై సందిగ్ధత నెలకొన్నది. ఈ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపినా ఇంతవరకు అది ముందుకు సాగలేదు.
రంగవల్లులు మహిళలు, విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తాయని ఐఏఎస్ పాఠశాల డైరెక్టర్ పేరం హేమలత అన్నారు. గోదావరిఖని ఎల్బీనగర్ లో గల ఇండో అమెరికన్ పాఠశాలలో శనివారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వే�
సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా కీలకసూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ ఆధ్వర్యంలో గోదావరిఖని ఇల్లందు క్లబ్ లో కనుల పండుగగా బొమ్మల కొలువు నిర్వహించారు. ఆర్జీ-1 లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు జీఎం సతీమణి అనిత లలిత్ కుమార్ అధ్యక్షతన ‘బొమ్మల కొలు�
సింగరేణి సంస్థలు ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుందని, దానిని తిప్పి కొట్టడానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్�