రామగుండంలోని బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్(1535) 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ అవిష్కరణ 1535 యూనియన్ రాష్ట్ర, రీజినల్ నాయకులు ఆధ్వర్యంలో జరిగింది.
పాలకుర్తి మండలం కుక్కలగూడూరు మాజీ సర్పంచ్ శ్రీపతి శంకరయ్య(రావణ బ్రహ్మ) అనారోగ్యంతో మృతి చెందాడు. సుదీర్ఘకాలంగా పాలకుర్తి మండలంలో సీనియర్ నాయకుడు శ్రీపతి శంకరయ్య గత కొంతకాలంగా కాలంగా అనారోగ్యంతో బాధపడు
‘రామగుండం కార్పొరేషన్ లో చట్టం ఎవరికి చుట్టమైంది..? రెండేళ్లుగా ఇష్టానురీతిగా అక్రమ కూల్చివేతలు జరుగుతుంటే చర్యలేవి..? స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఒక ఐఏఎస్ అధికారి నడుచుకుంటూ ప్రజలకు ఏం సంకేతం ఇస్తు
ఆలిండియా యోగా చాంపియన్ షిప్ లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మహిళ భారత రికార్డు కైవసం చేసుకుంది. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో జార్ఖండ్ యోగ�
శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబంధీ ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బీ రామ్ రెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ బీ రామ్ రెడ�
హాయ్ రాజేష్.. ఏంట్రా ఇలా మారిపోయావ్... అస్సలు గుర్తు పట్టలేదు తెలుసా..ఇలాంటి పలకరింపులతో ఆ పూర్వ విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారు. 25 యేళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి మంచి చె
సమాజ సేవలో లయన్స్ క్లబ్ కు ప్రపంచ గుర్తింపు సమష్టి కృషి ఫలితమేననీ, తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం క్లబ్ పనితీరు భేషుగ్గా ఉందని లయన్స్ క్లబ్ గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. ఈమేరకు గవర్నర్ ఆదివారం
గోదావరిఖని హనుమాన్ నగర్ కు చెందిన రేడియం శ్రీనివాస్ తనయుడు రవి సుమన్ ఇటీవల పాండిచ్చేరిలోని సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్లో చేరాడు. కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన స
రామగుండం నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని, కేసీఆర్ని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూద్దామా.. అని ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డి అన్నారు. రామగుండంలో ఎమ్మే�
డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.
సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికలలో ఏఐటీయూసీ 47 హామీలు ఇచ్చి, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ 6 గ్యారంటీలు, 39 హామీలు మేనిఫెస్టోలో పెట్టి కార్మిక వర్గానికి తప్పనిసరిగా అమలు చేస్తామని, మభ్యపెట్టి, గెలిచిన తర�
రామగుండం మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని సామాజిక కార్యకర్త, ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్ వేముల ప్రశ్నించారు. గోదావరిఖని కోర్టు ప్రక్క నుంచ�
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇచ్చిన పట్టాలిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ కూల్చివేస్తున్నారని, ఈ ఘటనపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని బీ
అధికార పార్టీ నాయకుల అనాలోచిత నిర్ణయాలు, విధ్వంస పాలనతో రామగుండం చెల్లా చెదరవుతోందనీ, అందుకు నా జీవితమే మొదటి ఉదాహరణ అని కూల్చివేత బాధితుడు ఎన్ఐపీ జాతీయ నాయకులు అశోక్ వేముల ఆరోపించారు.
అగ్గి పుల్ల.. సబ్బు బిల్ల కాదేది అనర్హం అన్నారు పెద్దలు.. గోదావరిఖని తిలక్ నగర్ చెందిన ఇన్నోవేటర్ భగత్ ప్రశాంత్ క్రిస్మస్ను పురస్కరించుకొని పిస్తా డొప్పలతో క్రిస్మస్ చెట్టు తయారు చేశాడు.