సప్త సముద్రాలు దాటి.. అగ్ర రాజ్యంకు వెళ్లి ఉన్నతోద్యోగంలో స్థిరపడినా పుట్టిన గడ్డను మరువలేదు. ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని వీహెచ్ఆర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించాడు. ఎన్నారైగా ప్రజాసేవకు శ్రీకారం చుట్టి వే�
గోదావరిఖనిలో వచ్చే ఏడాది జనవరిలో రూ.15 కోట్ల నిధులతో కళాభవన్ ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఈమేరకు గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్
రుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేతలు ఆత్రం లచ్చన్న (Athram Lachanna), ఆత్రం అరుణ (Athram Aruna) పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు.
వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా నగర పాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ అన్నారు. నగర పాలక సంస�
రామగుండం నగర పాలక సంస్థ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిదంటూ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘మాయం వెనుక మర్మమేమిటో..’ శీర్షికన ప్రచు�
గోదావరిఖని మార్కండేయ కాలనీలో ఆషాఢమాసం పురస్కరించుకొని లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు శనివారం కనుల పండువగా నిర్వహించారు. ముందుగా మైదాకు చెట్టుకు మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యే�
రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరు కంటి చందర్ మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శని�
రామగుండం నగర పాలక సంస్థకు చెందిన స్లాటర్ హౌస్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ భవనాలకు ఉన్న ఇనుప కిటికీలు. తలుపులు మాయం వెనుక మర్మమేమిటో అని చర్చ మొదలైంది. ఈ సంఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా.. బయటకు రాలేదు
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని సప్తగిరి కాలనీ శివారు, శ్రీనగర్ కాలనీ పరిధిలో స్లాటర్ హౌస్ (జంతు వధశాల) పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో అడుగు పడింది. 2023లో టీయూఎఫ్ఐడీసీ ద్వారా స్లాటర్హౌస్ పున�
భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించు�
సరైన ధ్రువపత్రాల అనుమతితోనే లక్ష్మీ నరసింహా ఫంక్షన్ హాలు నిర్మించామని యజమాని చింతలపల్లి కిషన్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని కృష్
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగర పాలక సంస్థలో నూతనంగా విలీనమైన గ్రామాలలో ఆయన మం
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు. కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో గల సర్వే నం.56, 57లో గల ప్రభుత్వ భూమిలో కొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాలు వెలి�
అమ్మా పెద్దమ్మ తల్లీ.. అబద్దపు హామీలు, వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చూడు తల్లి .. అంటూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్ల�
పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్టీపీసీలోని శ్రీ భగవతీ యూత్ అధ్యక్షుడు కొంకటి రవిగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ ష్టానగర్లో పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలోని ఖాళీ ప్రదేశాల్లో దాదా�