రామగుండం నగర పాలక సంస్థ పారిశుధ్య మహిళా కార్మికురాలు మల్లమ్మ మృతికి కమిషనర్ జే.అరుణ శ్రీ బాధ్యత వహించాలనీ, మృతురాలి కుటుంబంకు రూ.20లక్షల నష్ట పరిహారం చెల్లించాలని మున్సిపల్ జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్�
సింగరేణి కార్మికుల సమస్యలకు మెడికల్ బోర్డు కు సంబంధించిన విషయాలలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరె�
రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది.
రామగుండం నగర పాలక సంస్థ 52వ డివిజన్ పరిధి కళ్యాణ నగర్ లో గల శ్రీనిధి టవర్స్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి సహకారంతో బుధవారం ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు.
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
పదేళ్ల కేసీఆర్ పాలన యావత్ తెలంగాణ రైతాంగం రాజులుగా దర్జాగా బతికారని, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రైతుల జీవితాలను అగమాగమయ్యాయని రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే �
కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసపూరితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో కమ్యూనిస్టులు కదం తొక్కారు. ప్రధాన చౌరస్తా వద్ద సీపీఐ రామగుండం నగర సమితి ఆధ్వ�
ప్రతీ లారీ లోడుకు రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరి ధాన్యం తూకంలో కోత పెడుతూ రైతులను మోసం చేస్తున్న ఘటన శుక్రవారం రామగుండంలో బట్టబయలైంది. ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యంకు, రైస్ మిల్లు వద్ద తూకం వేసిన ధా
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లో గురువారం ఓ నాగుపాము హడలెత్తించింది. కార్యాలయంలోని శానిటేషన్ విభాగం పక్కన భారీ పొడవాటి విష సర్పం కలియతిరిగింది. శానిటేషన్ విభాగం కిటికీలో నుంచి లోపలికి దూరెందుకు ప్ర�
బాలికల సాధికారిత ధ్యేయంగా ఎన్టీపీసీ యాజమాన్యం ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిని విద్యార్థులకు ఎన్టీపీసీ గర్ల్స్ ఎంపైర్మెంట్ మిషన్ పేరిట ప్రతీ ఏడాది వేసవి కాలంలో ఉచితంగా అందిస
గోదావరిఖని నగరంలోని ప్రధాన శ్రీ కోదండ రామాలయంలో లోక కళ్యాణార్థం 24 గంటల సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన లయన్స్ క్లబ్ జెడ్సీ నార్ల ప్రసాద్ విశిష్ట సేవలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ లీడర్ షిప్ అవార్డు వరించింది.