నల్లా కనెక్షన్లను ఆన్లైన్ నమోదు చేయడంలో రామగుండం నగర పాలక సంస్థ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నగర పాలక సంస్థ కు సంబంధించి 11,472 నల్లా కనెక్షన్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని వంద రోజుల కార్యచరణలో �
ఆ ఇద్దరిపై వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ గత కొంత కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశుధ్య తనిఖీ అధికారి (శానిటరీ ఇన్స్పెక్టర్) కిరణ్ తోపాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.హనుమంత రావు నాయ�
రావమ్మా... మహాలక్ష్మీ రావమ్మా... అంటూ అష్ట లక్ష్మీదేవతలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచారు. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పర్వదినం పురస్కరించుకొని గోదావరిఖనిలో ఆధ్యాత్మికత వెల్
Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 6: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి బ్లీచింగ్ పౌడర్ బయటకు వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నగర పాలక పరిధిలోని ఆయా డివిజన్లలో వివిధ అవసరాలకు వినియోగించే బ్లీచింగ్ పౌడర్, ఫిన�
ఉద్యోగులు పదవీ విరమణ రోజునే ప్రయోజనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ తెలిపారు.
నగర పరిశుభ్రతపై రామగుండం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అరుబయట చెత్త పడేస్తున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు గురువారం గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తాలో రోడ్లపై చెత్త పడ�
ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించుకుంటూ నేరాల నియంత్రణకు అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని పెద్దపల్లి డీసీపీ కరణాకర్ సూచించారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల నమోదుకు సంబంధిం
రామగుండం లయన్స్ క్లబ్ సేవలకు తాను ఫిదా అయ్యానని, 320 జీ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన మొదటిసారిగా బుధవారం రామగుండం పర్యటనకు వచ్చ�
ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి రాక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకుడి ఔదార్యంను పలువురు వైద్యులు అభినందించారు. కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన బుట్టి సదానందం ట్రాన్స్ కో సంస్థ లో లైన్ మెన్ ఉద్యోగం చేస్త�
గోదావరిఖని లక్ష్మీనగర్ కు వస్తున్నారా..? జర పైలం.. అదుపు తప్పి జారి పడితే తప్పదు ప్రాణపాయం.. రెండు రోజుల వర్షానికి నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. మొత్�
వానర దళం యూటర్న్ తీసుకొంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన వానర సైన్యం మళ్లీ నగరానికి తిరిగొచ్చింది. గోదావరిఖని తిలక్ నగర్, జవహర్ నగర్, పరశురాంనగర్, విఠల్ గర్ తదితర ప్రాం�
రామగుండం నగర పాలక సంస్థలో అధికార పార్టీ నాయకులే ప్రొటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. టీయూఎఫ్ఐడీసీ ద్వారా కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.2 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు మంజూ�
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబ్ నటుడు, సినీ మాటల రచయిత, సింగరేణి కార్మికుడు దుబాసి రాకేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అవ్వగారింటికి నేనెళ్లి పోతా... జానపద పాటల సీడీన�
పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో డ్రైడే ఫ్రైడే నిర్వహించి గోలాలు, పాత టైర్లు,
ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారకముందే శాశ్వత నిద్రలోకి వెళ్లాడు. ఏమైందో ఏమో గానీ.. ఒక్కసారిగా వాంతులు, కడుపునొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్ప