పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో తొలిసారిగా హిజ్రాలు పండుగ చేసుకున్నారు. రోజంతా ఆట పాటలు, నూతన వస్త్రాలంకరణ, అమ్మవారి పూజా మహోత్సవాలతో ఆకట్టుకున్నారు. గోదావరిఖని గంగానగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో మంగళవారం ర�
ఒకే డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ తో రిజిస్ట్రేషన్ శాఖకు రూ.కోటి రెండు లక్షల 87 వేల 200 ఆదాయం సమకూరింది. రామగుండం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం గోదావరిఖనిలో ఏర్పాటు చేయనున్న భారీ షాపింగ్ మాల్ డిమార్ట్ కు స
పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. బేగంపేట గ్రామానికి చెందిన మొలంగురి కొమురయ్య హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన బుర్ర కొమురయ్య అలియాస్ రాజ
ఎన్నికలకు ముందు కళాకారులకు ఇచ్చిన వాగ్దానాలు... హామీలు సాధించే దిశగా సమర శంఖం పూరిస్తున్నట్లు ప్రముఖ కళాకారులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ కళా రంగాల్లో నిష్ణాతులైన 24 విభాగాల కళాకారుల అభ్�
ఒకరు ప్రాణం లేని బొమ్మతో మాట్లాడిస్తారు.. మరొకరు గాలిలో పావురాలు సృష్టిస్తారు.. ఇంకొకరు కాగితాలను కరెన్సీగా మార్చడం.. గాలిలో మనిషిని పడుకోబెట్టడం.. ఇలాంటి అద్భుతాలు సృష్టించడంలో రామగుండం కోల్ బెల్ట్ మాంత�
రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల ఘట్టం ముగిసింది. కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఇక నామినేటెడ్ పదవుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంది. ఐతే కో ఆప్షన్ పదవులు ఎవరికి దక్కుతాయన్నదే మిస్టరీగా మారింది.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఆప్రజాస్వామిక చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల
మరాఠా చక్రవర్తి శివాజీ చూపిన వీరత్వం, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శివాజీ మహారాజ్ 396 వ జయంతి పురస్కరించుకొని గురువారం గోదావరిఖనిలో ఘనంగా వేడుకలు నిర�
గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులు ఆగిపోయి ఏడాది కావస్తోంది. ఇప్పటికైనా పనుల్లో కదలిక వస్తుందా..? అభివృద్ధి ముందుకు జరుగుతుందా..? రామగుండం బల్దియా నూతన పాలక వర్గం దృష్టి సారిస్తుందా..? అన్న
పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు( కేసీఆర్ ) నిలిచిపోతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఎస్ఈ వీ గంగాధర్ తెలిపారు. జిల్లాలోని పలు శివాలయాలకు అందుతున్న వి
ఫొటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ పాలకుర్తి మండల అధ్యక్షుడిగా బొల్లి సాయిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫొటో వీడియో గ్రాఫర్స్ సమావేశాన్ని మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.
పాలకుర్తి మండలంలోని బసంతనగర్ బుగ్గరామలింగేశ్వర ఆలయానికి శివరాత్రి సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.