ధరలను అదుపు చేయలేని తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారానైనా ప్రజలకు నిత్యవసర సరుకులు అందించాలని తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వాసంపల్లి ఆనందబాబు, రాష్ట్ర ఉ�
Ramagundam | రోడ్లపైకి పశువులను విడిచిపెడుతున్న యజమానులకు రామగుండం నగరపాలక సంస్థ ఆఖరి హెచ్చరిక జారీచేసింది. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ నోటీసు విడుదల చేశారు.
రామగుండం నగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న సుదర్శన్ (52) గుండెపోటుతో అకాల మృతి చెందారు. సీనియర్ బిల్ కలెక్టర్ గా విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్న సుదర్శన్ కు రెండు రోజుల క్రితం అ
కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలోనూ ఆ దంపతులు మానవత్వం మరిచిపోలేదు. తమ కన్నీళ్లను దిగమింగుకొని అచేతన స్థితితో ఉన్న మరో నిరుపేద కుటుంబం కన్నీళ్లు తుడిచారు గోదావరిఖని కాకతీయ నగర్ కు చెందిన సిరిపురం �
అభివృద్ధి పనులతో నగరానికి కొత్త రూపు సంతరించుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి శనివారం శంకుస్థాపనలు చే�
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని విద్యా సంస్థలకు నగర పాలక సంస్థ హెచ్చరిక జారీ చేసింది. నగర పాలక పరిధిలో గల అన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులకు షరతులను విధించింది.
Coal City | రామగుండం నగర పాలక సంస్థలో రోడ్ల నిర్మాణంలో వస్తున్న ఆరోపణలపై అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఇటీవల నగరంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో తనిఖీలకు సి�
Ramagundam Airport | పెద్దపల్లి ప్రజలకు శుభవార్త.. రామగుండం ఎయిర్పోర్టు కల నిజం దిశగా ముందడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు కోసం రూ.40.53 లక్షలు మంజూరు చేసి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫీజిబిలిటీ స్టడీ ఫీజు చె�
రామగుండం నగర పాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్-2025లో ఉత్తమ ర్యాంకు సాధించడమే ధ్యేయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ జే.అరుణ శ్రీ అన్నారు. పక్షం రోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛత హీ సేవా ముగింపు పురస్కరి
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భావ వేడుకలను బుధవారం గోదావరిఖనిలో గల ఎల్ఎసీ బ్రాంచి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట�
'మీలో ఉన్న ఈ ప్రశ్నించే తత్వం అందరిలో రావాలి.. అప్పుడే రామగుండంలో విధ్వంస పాలన ఆగాలి.. పదవి లేకపోయినా రామగుండం నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతున్న మీ నిజాయితీ నిజంగా గ్రేట్.. ఒక మహిళగా అవినీతి
నిరుపేద కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి భరోసా స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందించింది. గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన కుడప పోచం అనే వ్యక్తి పక్షవాతం బారిన పడి అచేతన స్థితిలో మంచానికే పరిమితమ�
రామగుండం ఎన్టీపీసీ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో బీఎంఎస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఎన్టీపీసీ ఎన్నికల్లో ఎప్పుడైనా తమదే విజయం అంటూ విర్రవీగిన అధికార కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి ఈసారి చుక్కెదురైంది. గ�