గోదావరిఖనిలో మొదటి తరం కిరాణం వర్తక వ్యాపారుల్లో ఒకరైనా పాత బావు సేట్ (82) కొద్ది రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ ఆయన శనివారం తుది శ్వాస విడిచారు. గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన పాత బాపు 50 యేళ్లుగా కిరాణం వ
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలే నిర్వహణ లక్ష్యంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలలో భాగంగా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసులను ఆదేశిం�
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించాలని మున్సిపల్ కాంట్రాక్టర్లు విన్నవించారు. ఈమేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ను మున్సిపల్ కాంట్�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కారణం తెలియదు కానీ కీలకమైన ఇంజనీరింగ్ విభాగం ప్రక్షాళన జరిగింది. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సెక్షన్ ను గ
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, సకాలంలో పనులు ప్రారంభించకపోయినా సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి ఆపై బ్లాక్ లి�
విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్ లు ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ సీఐ జే కృష్ణమూర్తి తెలిపారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు గోదావరిఖని ఎల్ బీ నగర్
Amber Kishore Jha | కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
పెద్దపెల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణకు రామగుండంలో ప్రొటోకాల్ ఉండదా...? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లా...? లేనట్లా...? అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పాలని సీనియర్ కాంగ్రెస్
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా భూక్యా రామ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీసీపీ పుల్ల కరుణాకర్ స్థానం లో సీఐడీ విభాగం లో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డి డీసీప
కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా... ఎవరైనా.. బయట చెత్తను కాల్చినట్లయితే సమాచారం ఇస్తే వారికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ జే అరుణశ్ర�
భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మె�
చాలా రోజులుగా ఆస్తి పన్నులు కట్టకుండా బకాయిపడ్డ వారికి రామగుండం నగర పాలక సంస్థ రెడ్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ నోటీసులను మొదటి హెచ్చరికగా ప్రజలు భావించి వెంటనే స్పందించి కార్పొరేషన్ కు ఆస్తి పన్ను చెల్ల