మూడో ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో యోగా విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ శ్రీలతను శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ క�
రామగుండం బల్దియాలో అవకతవకలపై అధికారులు, కాంట్రాక్టర్లలో విచారణ గుబులు మొదలైంది. టీయూఎస్ఐడీసీ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఫిర్యాదు మేరకు శనివారం విచారణ
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. పాలకుర్తి మండలంలోని ఘనశ్యామ్ దాస్ నగర్ గ్రామంలో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమ కారులుగా పేరుగాంచిన బీఆర్ఎస్ నేత గోపు అయిలయ్య యాదవ్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన పార్థీవ దేహానికి గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెగించి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కి పోతున్నదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని ఆటో డ్రైవర్లకు ఆత్మహత్యలే శరణ్యంగా మారిందని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ పేర్కొన్నారు.
రైజింగ్ రామగుండంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు, కవి, కళాకారుడు, వ్యాఖ్యాత, వెంట్రిలాక్విస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు మరో అరుదైన అవకాశం లభించింది. 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల ను
గోదావరిఖని మార్కండేయ కాలనీ పరిధి టీచర్స్ కాలనీలో కాలువపై ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని రామగుండం నగర పాలక మేయర్ మహంకాళి స్వామి అధికారులను ఆదేశించారు.
సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కల పైన సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీ�
ఇటీవల వడదెబ్బతో మృతిచెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ పరంగా రావల్సిన అన్ని బెనిఫిట్స్ చెల్లింపులకు ఒప్పందం కుదిరిందని జేఏసీ నాయకులు తెలిపారు.
రచ్చగుట్టలో అక్రమంగా మట్టి తవ్వకాల విషయంలో కాంగ్రెస్ నాయకులు తడి బట్టలతో పోచమ్మ గుడిలోకి వచ్చి మాట్లాడే దమ్ము ఉందా..? రచ్చగుట్టను ఎవరు కాపాడుతున్నారో, ఎవరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో ప్రజలంతా గమని�
రామగుండం నగర పాలక సంస్థ పారిశుధ్య మహిళా కార్మికురాలు మల్లమ్మ మృతికి కమిషనర్ జే.అరుణ శ్రీ బాధ్యత వహించాలనీ, మృతురాలి కుటుంబంకు రూ.20లక్షల నష్ట పరిహారం చెల్లించాలని మున్సిపల్ జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్�
సింగరేణి కార్మికుల సమస్యలకు మెడికల్ బోర్డు కు సంబంధించిన విషయాలలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరె�
రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది.