రామగుండం లయన్స్ క్లబ్ రెండో పీఎస్టీలుగా మహిళా సారథులకు పట్టం కట్టారు. ఈమేరకు గోదావరిఖని ఆర్ఆర్ గార్డెన్ లో క్లబ్ 55వ సంస్థాపన వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
పాలకుర్తి మండలం పుట్నూర్ సమీపంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను అనుకుని వ్యవసాయ భూముల్లో రైస్ మిల్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకూడదని ఆ గ్రామ మాజీ సర్పంచ్ రావుల శారద కోరారు.
సింగరేణి సంస్థ చివరకు స్కూల్ బస్సులు నడపలేని స్థితికి దిగజారడం ఆందోళన కలిగిస్తోందని, సంస్థ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే తమ నాయకుడు హరీష్రావు నేతృత్వంలో సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బ�
సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మారు పేర్లు విజిలెన్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి తలపెట్టిన ధర్నాను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు భార�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో )ను సందర్శించి, అక్కడ రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్మాణాలను స్వయంగా వీక్షించి గమ్యాన్ని ముద్దాడిన ఘనత దక్కించుకున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన
సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక హరి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులను బసంత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తర�
పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామానికి చెందిన దుర్గం మల్లయ్య (52) శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బసంత్ నగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మల్లయ్య తెల్లవారుజామున ఫస్ట్ షిఫ్ట�
సింగరేణి సంస్థను నామరూపాల్లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కంభకోణాలకు తెరలేపుతున్నదని, సంస�
సింగరేణి సంస్థను నామరూపాలు లేకుండా చేయడం కోసమే దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రామగుండం RG-1, OCP 5 లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, టీజీబీకేఎస్ అధ్య�
రామగుండం నియోజక వర్గ నిరుద్యోగులకు ఒకే చోట ఉచిత శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ లో ని పీజేఆర్ సంస్థ ముందుకు వచ్చిందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీ
బెంగుళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను సందర్శంచడానికి గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన రాకం కిరణ్-శ్వేత దంపతుల కుమారుడు రిశ్విక్ కు ఆహ్వానం లభించింది.
మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పడు ఈ సమాజాన్ని అణిచివేస్తూ తొక్కిపెడుతూ ఎవరు మాట్లాడితే వాళ్లను జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వ�
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సోమవారం సమ్మె నోటీసు జారీ చేసింది.