‘రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పడ్డ బాకీని మిత్తితో సహా తీర్చమని అడగండి.. అప్పుడే నమ్మి ఓటు వేస్తామని చెప్పండి.. లేదంటే మళ్లీ మోసపోక తప్పదు... ఇప్పుడు కూడా అబద్ధపు హామీలకు ఆశపడి ఓటు వేస్తే మరో మూడేళ్
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం జీడికే-11 గనిలో జరిగిన వేడుకల్లో టీబీజీకేస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రా�
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలకు సంబందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం నుంచి 31వరకు ఆయా డివిజన్లకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్ర�
రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని చౌరస్తాకు చెందిన మేకల రవి సుమన్ తండ్రి మేకల(రేడియం) శ్రీనివాస్ కుమారుడు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ లో విద్యనభ్యసి
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా క
ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృథా ఖర్చులు చేయకుండా చిన్న వయసు పిల్లలు పెద్ద మనసు చాటుకున్నారు. విధి వంచితులైన అంధులైన వృద్ధులకు చేయూత అందించారు.
చారిత్రక గుర్తింపు కలిగిన ప్రదేశాల సందర్శనతో విద్యార్థులకు విజ్ఞానం, నైపుణ్యతను పెంపొందించవచ్చని విశ్వభారతి విద్యాసంస్థల యాజమాన్యం ఎన్టీపీసీలోని విశ్వభారతి స్కూల్ విద్యార్థులను సౌత్ ఇండియాలో చారత్
కోల్ బెల్ట్ నాట్య మయూరి.. గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి కళాకారిణి గుమ్మడి ఉజ్వలకు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు రావాలని భారత సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ ను�
వసంత పంచమి సందర్భంగా రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోదావరిఖని శేఖర్ నగర్ (కోడ్ నం.90)లో శనివారం సీమంతాలు, సామూహిక అక్షరభ్యాసం వేడుకతో సందడి నెలకొంది. రామగుండం సీడీపీఓ అలేఖ్య పటేల్ సూచనల మేరకు ఆంగ�
పాలకుర్తి మండలం గుడిపల్లి గ్రామంలో చెన్నకేశవ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. గత మూడురోజులుగా గ్రామంలోని గుట్టపై గల చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
గోదావరిఖని మేకల మండికి మంగళవారం సాయంత్రం జనం దండిగా తరలివచ్చారు. మేకల ధరలు చూసి బెంబేలెత్తిపోయారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లేముందు ఇంటి వద్ద సమ్మక్కలకు మేకలతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.
రామగుండం నగర పాలక సంస్థ 2026 నూతన పాలకవర్గానికి త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో గోదావరిఖనికి చెందిన ఓ విద్యార్థి యువజన నాయకుడు కారెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇందుకు గాను ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఓటరు లిస్టు తుది జాబితాలను ప్రకటించగా శనివారం కార్పోరేషన్లు, కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లు, మున్సిపాల్టీలు, మున్సిపాల�