చారాణా కోడికి.. బారానా మసాలా అంటే ఇదే కాబోలు. రామగుండం నగర పాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన మినీ ఎక్స్కవేటర్ వాహనం విషయంలో ఇదే తరహా విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఎంత చెబితే అధికారులు అంత బిల్లు చె�
గోదావరిఖని పట్టణంలో ఒక భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వడంలో రామగుండం బల్దియా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. షాపింగ్ మాల్ నిర్మాణానికి పర్మిషన్ ఇస్తే ఒకే మొత్తం�
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అసలేం జరుగుతుంది..? డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఇటీవల వెలువరించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (ముసాయిదా)ను ఫైనల్ చేస్తారా..? లేదంటే సవరిస్తారా..? అన్నది ఎటూ తేలడం లేదు.
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నాయకులు, సింగరేణి ప్రాంత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రామగుండంకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ర�
వార్షిక మరమ్మతులు నిమిత్తం షట్ డౌన్ తీసుకున్న రామగుండం ఎరువుల కర్మాగారం లో ఆదివారం యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతీ ఏటా మే లో నెల రోజులపాటు కర్మాగారాన్ని షట్ డౌన్ తీసుకొని మరమ్మతులు చేయటం అనవాయితీగా
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్తదానం చేసి మానవ
రోడ్లపై పశువులు కనబడితే గోశాలకు తరలించక తప్పదని ఈనెల 3వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత పశువుల యజమానులకు సైతం హెచ్చరిక జారీ చేశారు.
గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి క్రీడా మైదానంలో మర్కటాల సమూహం చూస్తున్నారుగా... శనివారం ఉదయం వాకింగ్ కు వచ్చిన వాకర్లపై వానరాలు విరుచుకపడ్డాయి. దీనితో గత్యంతరం లేక వాకర్స్ భయం తో బతుకు జీవుడా అంటూ వె�
సింగరేణి సంస్థలో డీజిల్, పెట్రోలు ఇంధనాల వినియోగం తగ్గించి పర్యావరణ హిత గ్యాస్ వినియోగంను ప్రోత్సహించేందుకు చురుకుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆ
న్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావీద్ తాను విద్యబోధన చేస్తున్న పాఠశాలలో తన కుమారుడు నవీద్ రెహమాన్కు అడ్మిషన్ చేసి తోటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు.
రామగుండం నగర పాలక సంస్థలో ఇదివరకు ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్లుగా విభజిస్తు పారదర్శకంగానే వార్డుల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.ఆరుణ శ్రీ తెలిప�
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లుగా పునర్విభజన చేసిన క్రమంలో బుధవారం రామగుండం నగర పాలక సంస్థ వార్డుల విభజన ప్రత్యేక అధికారిగా నియమితులైన వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ సమీక్ష జరిపారు.
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ఆదర్శంగా నిలిచారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.