వార్షిక మరమ్మతులు నిమిత్తం షట్ డౌన్ తీసుకున్న రామగుండం ఎరువుల కర్మాగారం లో ఆదివారం యూరియా ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రతీ ఏటా మే లో నెల రోజులపాటు కర్మాగారాన్ని షట్ డౌన్ తీసుకొని మరమ్మతులు చేయటం అనవాయితీగా
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్తదానం చేసి మానవ
రోడ్లపై పశువులు కనబడితే గోశాలకు తరలించక తప్పదని ఈనెల 3వ తేదీన రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత పశువుల యజమానులకు సైతం హెచ్చరిక జారీ చేశారు.
గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి క్రీడా మైదానంలో మర్కటాల సమూహం చూస్తున్నారుగా... శనివారం ఉదయం వాకింగ్ కు వచ్చిన వాకర్లపై వానరాలు విరుచుకపడ్డాయి. దీనితో గత్యంతరం లేక వాకర్స్ భయం తో బతుకు జీవుడా అంటూ వె�
సింగరేణి సంస్థలో డీజిల్, పెట్రోలు ఇంధనాల వినియోగం తగ్గించి పర్యావరణ హిత గ్యాస్ వినియోగంను ప్రోత్సహించేందుకు చురుకుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆ
న్టీపీసీ టీటీఎస్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావీద్ తాను విద్యబోధన చేస్తున్న పాఠశాలలో తన కుమారుడు నవీద్ రెహమాన్కు అడ్మిషన్ చేసి తోటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు.
రామగుండం నగర పాలక సంస్థలో ఇదివరకు ఉన్న 50 డివిజన్లను 60 డివిజన్లుగా విభజిస్తు పారదర్శకంగానే వార్డుల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే.ఆరుణ శ్రీ తెలిప�
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లుగా పునర్విభజన చేసిన క్రమంలో బుధవారం రామగుండం నగర పాలక సంస్థ వార్డుల విభజన ప్రత్యేక అధికారిగా నియమితులైన వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ సమీక్ష జరిపారు.
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు ఆదర్శంగా నిలిచారు. వంద రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం కర్మాగారంలో యూరియా ఉత్పత్తిని ఈ నెల 16న ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి మేలో వార్షిక మరమ్మతుల్లో భాగంగా ఆర్ఎఫ్సీఎల్ షట్డౌన్ చేస్తారు.
రామగుండం నగర పాలక సంస్థ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి వెలువడిన ముసాయిదా (డ్రాఫ్ట్ నోటిఫికేషన్)పై తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆశాస్త్రీయ పద్ధతిలో జరగడంతోనే ఓటర్ల గల్లంతై
డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు ఫీజులపై రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అవగాహన కల్పించారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలో శనివారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని రేషన్ దుకాణాలు శుక్రవారం సర్వర్ డౌన్ పేరుతో అర్ధంతరంగా మూసివేశారు. ఉదయం ఎప్పటిలాగే దుకాణాలు తెరిచిన డీలర్లు కొద్ది సేపటికే సర్వర్ డౌన్ అంటూ లబ్ధిదారులను మరుసటి రోజు రమ�