శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. గురువారం రామగుండం కమిషనరేట్లో నెలవారీ సమీక్
శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల తీరు మితిమీరుతుననది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం వివాదాలకు దారితీస్తున్నది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీ�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులు, అధికార పార్టీ నేతల కఠినత్వం మితిమీరుతుంది. అభివృద్ధి పేరుతో కూల్చివేతల పర్వం రానురానూ వివాదాలకు దారితీస్తుంది. శనివారం గోదావరిఖనిలో కూల్చివేతలు హద్దుమీరి ప్రజల ప్రాణ
శతాబ్దం కిందటే దళితుల గమనాన్ని, గమ్యాన్ని మార్చిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటస్వామి అన్నారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన�
కళాకారులకు, కళలకు పుట్టినిల్లుగా పేరున్న గోదావరిఖనిలో కళా భవనం నిర్మాణంలో స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని, అలాగే వృద్ధ కళాకారులకు పెన్షన్, పేద కళాకారులకు, డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని గోదావరి కళా �
మగుండం నగర పాలక సంస్థ 44వ డివిజన్ పరిధి రమేష్ నగర్ సమీపంలో కాలువ ఆక్రమణకు గురవుతుంది. ఈ విషయమై ఆ డివిజన్ ప్రజలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీకి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు స్థానం ఉండదా..? అలాంటప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడమేననీ, సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీసను ముట్టడించి మా దళితుల సత్తా చూపిస్తామని ఆలిండియా అంబేద్కర్ యువ
అనారోగ్యంతో అచేతన స్థితిలో భర్త... కూలీనాలి చేసుకుంటూ కుటుంబంను పోషించుకుంటున్న భార్య... ఇంజనీరింగ్ చదువుతూ ఇంటి అవసరాలకు రాగి జావా అమ్ముతున్న కూతురు... పదో తరగతి చదివి ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి న్యూస్ పేప�
మృత్ భారత్ కింద రామగుండం రైల్వేస్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజినల్ రైల్వే మేనేజర్ భరత్ దేశ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు.
సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించ�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు ఫలహారంగా మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు.. ఖాళీ జాగాలో సాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది.
వీహెచ్ఎర్ ఫౌండేషన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. రామగుండం పట్టణంకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అతహరొద్దీన్ కిరాయికి ఆటో తీసుకొని �