వీహెచ్ఎర్ ఫౌండేషన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. రామగుండం పట్టణంకు చెందిన బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అతహరొద్దీన్ కిరాయికి ఆటో తీసుకొని �
రమేష్ నగర్ లోని ఇంటి నం.15 2-331 యజమాని గడ్డం జయశంకర్ అనే వ్యక్తి కాలనీలోని కాలువను ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నాడని, కాలువ నీరు పారకుండా పిల్లర్ నిర్మిస్తున్నాడని స్థానికులు ఫొటోలు తీసి ఫిర్యాద�
రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం సూపరింటెండింగ్ ఇంజినీర్ పీ విజేందర్ యాదాద్రి విద్యుత్ కేంద్రంకు బదిలీతో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ 1535 రాష్ట్ర, రీజినల్ నాయకులు ఎస్ఈని సోమవారం ఘనంగా సన్మా�
రామగుండం నగర పాలక సంస్థ అధికారులకు దుకాణాల కూల్చివేత విషయంలో చూపించిన ఉత్సాహం తిరిగి రోడ్డు వెడల్పు పనులపై చూపించడం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పుట్టుక నుంచి విధి వక్రీకరించి రెండు చేతులు లేకున్న.. ఆత్మస్థైర్యంతో రెండు కాళ్ళతో అన్ని పనులు చేసుకుంటూ జీవిస్తూ ముందుకు సాగుతున్న దివ్వాంగుడైన విద్యార్థి ముత్తారం బాలాజీ శభాష్ అనిపించుకుంటున్నాడు.
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను అమలు కోసం ప్రవేశ పెట్టిందని, దీని వల్ల దేశంలో ఉన్న కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం పేర్�
పాక్ ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని, భారత జవానులకు భరతమాత విజయం అందించాలంటూ వీర సైనికులకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ (ఆర్ఆర్సీ) మద్దతు ప్రకటించింది. గోదావ�
గోదావరిఖని తిలక్ నగర్ చౌరస్తాలోని జంక్షన్ కు వేసిన ముసుగు ఇప్పటికీ తొలగడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సమయంలో రామగుండం నగర పాలక అధికారులు నిబంధనలకు లోబడి వీటికి ముసుగులు తొడిగారు. అయితే ఎన్నికలు పూర్తై �
పహల్గాంకు ప్రతీకారంతో పాకిస్తాన్ ఉగ్రవాదంను అంతం చేయాలన్న లక్ష్యంతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలోసరిహద్దుల్లో భారతదేశంకు, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్య రామగుండం ఎన్టీపీ�
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ప్రైవేట్ ఓబి పనులు నిర్వహిస్తున్న పీసీ పటేల్ కంపెనీలో పార్కింగ్ సూపర్వైజర్ గా పని చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ కుమార్ సోమవారం సాయంత్రం హాలేజే రోడ్లో ప్రైవేట్ ట
మావోయిస్టులు గతంలో సాధించింది కానీ, భవిష్యత్లో సాధించేది కానీ ఏముండదని, జనజీవన స్రవంతిలో కలువాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని వీఐపీ గెస్ట్ హౌస్ లో
గోదావరిఖని నగరంలో బేకరీల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయి. మొన్నటికి మొన్న నగరంలోని ఓ బేకరీలో కాలం చెల్లిన పదార్థాలతో కేకులు, స్వీట్లు తయారు చేస్తుండగా నగర పాలక సంస్థ అధికారుల తనిఖీల్లో బయటపడిన సంఘట�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు ఎన్టీపీసీ ఎగ్�
ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్ రోడ్ లోని శాన్వి ఫ్యామిలీ రెస్టారెంట్ నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు.