వైద్య రంగంలో నయా విప్లవం మొదలైంది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగు పడింది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, మంగళవారం ఒకే రోజు ఎనిమిది కళాశా
రామగుండం కేంద్రంగా దక్షిణాది రాష్ర్టాలకు వెలుగు పంచుతున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వెలుగుల దివ్వె ఎన్టీపీసీ ఆవిర్భవించి నేటికి 44 ఏండ్లు. 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి శంకుస్థాపన చేశారు.
రామగుండంలో శనివారం నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ సభ అట్టర్ ప్లాప్ అయింది. జనం లేక పలు గ్యాలరీలు వెలవెలబోయాయి. హడావిడిగా నింపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. బీజేపీ నాయకులు జన సమీకరణ కోసం ప్రయత్నం చేసినా
బీఆర్ఎస్తో దేశంలో విప్లవాత్మక పాలన మొదలవుతుందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ బంగారుమయమైనట్టు బీఆర్ఎస్ ద్వారా దేశంలో అలాంటి మా ర్పు సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత స్పష్టం చేశారు.
Minister Jagadish reddy | తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
Kunamneni Sambasiva rao | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని
Ramagundam | ప్రధాని మోదీ నేడు రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు వెలిసాయి. తెలంగాణకు మోదీ ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ
దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రభుత్వ రంగాలను తెగనమ్ముతున్న ప్రధాని మోదీ రాకపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని ఆయనకు తెలంగాణ గడ్డపై కాలుపెట్టే నైతికత లేదని జనం మ
Anil Kurmachalam | విభజన హామీలను అమలు చేసిన తర్వాతనే మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం డిమాండ్ చేశారు. రైతులపై నల్ల చట్టాలను తీసుకవచ్చి, కార్మిక
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
RFCL | రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో (RFCL) మరోసారి ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మోనియా ప్లాంట్లో వాయువులు లీకవడంతో అధికారులు యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు.
Godavarikhani | ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది.