దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ప్రభుత్వ రంగాలను తెగనమ్ముతున్న ప్రధాని మోదీ రాకపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చని ఆయనకు తెలంగాణ గడ్డపై కాలుపెట్టే నైతికత లేదని జనం మ
Anil Kurmachalam | విభజన హామీలను అమలు చేసిన తర్వాతనే మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని ఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం డిమాండ్ చేశారు. రైతులపై నల్ల చట్టాలను తీసుకవచ్చి, కార్మిక
Singareni | ప్రధాని మోదీ రామగుండం పర్యటనపై కార్మికలోకం భగ్గుమంటున్నది. ఈనెల 12 మోదీ రామగుండంలో పర్యటించనున్నారు. దీనికి వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు
RFCL | రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో (RFCL) మరోసారి ఎరువుల ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మోనియా ప్లాంట్లో వాయువులు లీకవడంతో అధికారులు యూరియా ఉత్పత్తిని నిలిపివేశారు.
Godavarikhani | ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది.
రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు రానుండటంతో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి.
Kunamneni Sambashiva rao | తెలంగాణ రాష్ట్రాన్ని అష్టకష్టాల పాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, వస్తే తాము అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకి తం చేయనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని గన్నేరువరం జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో గురుకుల విద్యాలయాలస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమ�
పేద ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, పేదింటి పెద్ద కొడుకువలె అనేక పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తూ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివ�
అంకిత భావంతో విధు లు నిర్వర్తించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జైపూర్ పోలీస్స్టేషన్ను మంగళవారం సాయంత్రం సందర్శించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టికాల్స్ గురించి కోర్టు డ్�
తెలంగాణలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పురుడు పోసుకొన్నది. నీటిపై తేలియాడే ఈ విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో జరిగింది. న
రామగుండం : పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో ఎరువుల ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల ఉత్పత్తిని నిలిపివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం సోమవారం ఆ�