రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు రానుండటంతో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి.
Kunamneni Sambashiva rao | తెలంగాణ రాష్ట్రాన్ని అష్టకష్టాల పాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని, వస్తే తాము అడ్డుకుంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకి తం చేయనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని గన్నేరువరం జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో గురుకుల విద్యాలయాలస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమ�
పేద ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, పేదింటి పెద్ద కొడుకువలె అనేక పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తూ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభివ�
అంకిత భావంతో విధు లు నిర్వర్తించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. జైపూర్ పోలీస్స్టేషన్ను మంగళవారం సాయంత్రం సందర్శించారు. 5ఎస్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టికాల్స్ గురించి కోర్టు డ్�
తెలంగాణలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పురుడు పోసుకొన్నది. నీటిపై తేలియాడే ఈ విద్యుత్తు ప్లాంట్ నిర్మాణం పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో జరిగింది. న
రామగుండం : పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో ఎరువుల ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల ఉత్పత్తిని నిలిపివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమవారం సోమవారం ఆ�
మాతృమూర్తుల దినోత్సవం(మదర్స్ డే) సందర్భంగా ఆదివారం రామగుండంలోని గోదావరిఖని జవహర్లాల్ స్టేడియంలో 2022 మంది మాతృమూర్తుల పాదపూజ మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది
గోదావరిఖని : రామగుండాన్ని ఉద్యోగులకు నిలయంగా మార్చలన్నదే నా తపనని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే చందర్ టీఎస్ ఐఐసీ జోనల్ మేనేజర్ మహేశ్వర్, ప్రాజెక్టు మేనేజర్ సృజన్ గోదావరిఖ�
పెద్దపల్లి : సింగరేణి ఆర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు కార్మికులు గల్లంతయ్యారు. ప్రస్తుతం ముగ్గురు కార్మికుల ఆచూకీ కోసం సిం�
పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. సింగరేణి ఆండ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం బొగ్గు గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో �
జిల్లాలను ఎన్హెచ్లతో అనుసంధానించాలి కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి వినోద్కుమార్ లేఖ హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి రామగుండం, వయా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి మీదుగా వెళ్�
Ramagundam | రామగుండంలో (Ramagundam) ఓ లారీ బీభత్సం సృష్టించింది. రామగుండంలోని బీ-పవర్ హౌస్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.