నేరాలకు పాల్పడే వ్యక్తులు భవిష్యత్లో సత్ప్రవర్తనతో ఉండి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం కల్పించే పునరావస పథకాన్ని కొందరు నీరుగారుస్తున్నారు.
కార్మికులు అనుకుంటున్నదే నిజమైంది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదన్న కార్మిక సంఘాల గళం నిరూపితమైంది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ �
పెద్దపల్లి జిల్లా రామగుండంలో కొత్తగా నిర్మించిన పోలీసు కమిషనర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైందని, త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని
కాజీపేట్ - బల్లార్షా రైల్వే లైన్ పరిశీలనలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పర్యటించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్కు వినతులు వెల్లువెత్తాయి. శుక్రవారం జమ్మికుంట, పోత్కపల్లి, కొలనూర్, పెద్దపల్ల�
వైద్య రంగంలో నయా విప్లవం మొదలైంది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగు పడింది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, మంగళవారం ఒకే రోజు ఎనిమిది కళాశా
రామగుండం కేంద్రంగా దక్షిణాది రాష్ర్టాలకు వెలుగు పంచుతున్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వెలుగుల దివ్వె ఎన్టీపీసీ ఆవిర్భవించి నేటికి 44 ఏండ్లు. 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి శంకుస్థాపన చేశారు.
రామగుండంలో శనివారం నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ సభ అట్టర్ ప్లాప్ అయింది. జనం లేక పలు గ్యాలరీలు వెలవెలబోయాయి. హడావిడిగా నింపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. బీజేపీ నాయకులు జన సమీకరణ కోసం ప్రయత్నం చేసినా
బీఆర్ఎస్తో దేశంలో విప్లవాత్మక పాలన మొదలవుతుందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ బంగారుమయమైనట్టు బీఆర్ఎస్ ద్వారా దేశంలో అలాంటి మా ర్పు సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత స్పష్టం చేశారు.
Minister Jagadish reddy | తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
Kunamneni Sambasiva rao | ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, ప్రజాసంఘాల నేతల అరెస్టులపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టులు అప్రజాస్వామికమని
Ramagundam | ప్రధాని మోదీ నేడు రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు వెలిసాయి. తెలంగాణకు మోదీ ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ