జ్యోతినగర్ (రామగుండం), మార్చి 5: థర్మల్ పవర్ స్టేషన్లో 4,200 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం ఎన్టీపీసీ దేశంలోనే రెండో అతిపెద్ద విద్యుదుత్పత్తి సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూ�
తనకు డాక్టర్ కావాలని కల ఉండేదని, రెండుసార్లు ప్రయత్నించినా నెరవేరలేదని, చివరకు పోలీస్ అయ్యానని రామగుండం సీపీ ఎం శ్రీనివాసులు చెప్పారు. బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో నూతన సీపీగా బాధ్యతలు స్వీ�
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 1600 మెగావాట్ల తెలంగాణ ప్రాజెక్టులోని రెండో యూనిట్లో శనివారం రాత్రి విద్యుదుత్పత్తి విజయవంతంగా పూర్తి సామర్థ్యానికి చేరుకున్నది. 800 మెగావాట్ల సామర్థ్యానికి గాన
రామగుండం నూతన పోలీసు కమిషనర్గా ఎల్ శంకర్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరింది. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నుంచి తొలిస�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Ramagundam, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Ramagundam, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Ramagundam,
సింగరేణి తెలంగాణ కొంగుబంగారం..ఆ సింగరేణిని మరింత విస్తరించుకుంటాం..కార్మికుల శ్రేయస్సే ముఖ్యం. కాంగ్రెస్ దద్దమ్మల రాజ్యంలో కరెంటు లేకుండే.. సాగునీళ్లు లేకుండే.. మంచి నీళ్లు లేకుండే.. గోదావరి ఒడ్డున ప్రాం
CM KCR | దద్దమ్మ కాంగ్రెస్కు చేతగాక సింగరేణిని సమైక్య చేతల చేతుల్లో పెట్టారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
CM KCR | మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, ఇవాళ రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకునిపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ బ్రహ్మాండంగా కంపెనీ బతికి ఉంది. ఇంకా ఉంటది. ఇంకా కొత్త గనులు వస్త