యైటింక్లయిన్ కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలోని వకీలుపల్లి భూగర్భ గని విస్తరణకోసం చేపట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం సింగరేణి కమ్యూనిటీ హాలులో జిల్లా అదనపు కలెక్�
ఢిల్లీ : వృక్షారోపణ్ అభియాన్-2021 ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బొగ్గు గనుల క్షేత్రాల్లో వాతావరణ సమతుల్యతను సంరక�
సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రయోజనం మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ వినతి హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీ�
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి గ్రామానికి చెందిన యువకులు గుంపుల సతీష్, ప్రేమ్కుమార్. అంగవైకల్యంతో పూర్తిగా నడవలేని స్థితిలో బాధపడుతున్నారు. యువకుల దీన ప�
బొగ్గు ఉత్పత్తి| జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రామగుండం రీజీయన్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో నాలుగు ఓపెన్ కాస్టు గనులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో నీరు నిలిచిం�
పెద్దపల్లి : సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు రామగుండం ప్రాంతంలో 100 మందికి పైగా బొగ్గుగని కార్మికులకు ఆదివారం వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్�