INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
Shivraj Singh chouhan | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (Madhya Pradesh Chief Minister ) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh chouhan) నిర్వహించిన రోడ్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. వేదిక కూలడంతో పలువురు గాయపడ్డారు.
చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 7న హ్యాండ్లూమ్ మార్చ్ను భారీ స్థాయిలో నిర్వహించనున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న వెల్లడించారు. ఆయన ఢిల్లీ �
మొహర్రం పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మొహర్రం (Muharram) ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలోని సర్దార్మహల్, చార్మినార్, గులార్హౌస్, పురానాహవేలీ
Minister Talasani | అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈ నెల 22 వ తేదీన నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani ) పిలుపునిచ్చారు.
ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణం నుంచి కొయ్యగుట్ట తెలంగాణ అమరవీరుల స�
ఈ నెల ఐదున బుద్ధుడి 2,567వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం వరకు 200 కార్లతో మహార్యాలీ నిర్వహించనున్నట్టు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా
ఖమ్మం నగరంలోని త్రీటౌన్లో రూ.కోటి ప్రభుత్వ నిధులతో కార్మిక భవనం నిర్మిస్తామని, రూ.10 కోట్లతో ఖమ్మం ఏఎంసీని అభివృద్ధి చేస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార
చేనేత వస్ర్తాలపై జీరో జీఎస్టీని అమలు చేయాలని ఆగస్టు 7న ఢిల్లీలో పద్మశాలీలు మ హా ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు అఖిల భారత పద్మశాలి సంఘం నేత కందగట్ల స్వామి, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెం�
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ వేదికగా కొమ్మూరి,
కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్లో ప్రవేశపెట్టిన కులవివక్ష వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా భారతీయ అమెరికన్లు గురువారం కాలిఫోర్నియాలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
పారిశ్రామిక వేత్త అదానీ అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సహా 18 విపక్ష పార్టీల ఎంపీలు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించార