ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించడంపై సిరిసిల్ల నేత కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. బుధవారం వారు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు
నల్లగొండ : తెలంగాణపై మోదీ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లాకేంద్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలో కదం తొక్కారు. వందలాది మంది ఎమ్మెల్యే
అమరావతి: ప్రకాశం జిల్లాలోని ప్రధాన పట్టణాలు, జంక్షన్లలోని బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో జిల్లా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేస్తున్నారు. ‘�
అమరావతి: పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ రేపు నిర్వహించనున్న "చలో విజయవాడ"కార్యక్రమానికి హాజరయ్యేందుకు పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలమంది ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్�
న్యూఢిల్లీ : మోదీ సర్కార్ హయాంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా డిసెంబర్ 12న జైపూర్లో కాంగ్రెస్ పార్టీ మెగా ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర�
భువనగిరి: త్రివిధదళాధిపతి బిపిన్ రావత్తోపాటు, వీర మరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ హిందూవాహిని పట్టణ శాఖ ఆధ్వర్యంలో జాగృతి కళాశాల విద్యార్థులతో కలిసి శనివారం బాబాజగ్జీవన్రామ్ చౌరస్తా
నేరేడుచర్ల: ప్రపంచ ఎయిడ్స్ డేను పురష్కరించుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బుధవారం హుజూర్నగర్లోని ప్రధాన రహాదారిపై ఎయిడ్స్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలాఖరులో లక్నోలో భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యోచిస్తోంది. ఈ ర్యాలీకి పార్టీ జాతీయ కన్వ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం వీల్చైర్లో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు వీల్చైర్పైనే రోడ్షోలో పాల్గొన్నారు. ఐదు కిలోమీటర్లు సాగిన ఈ ర్యాల�