లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలాఖరులో లక్నోలో భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యోచిస్తోంది. ఈ ర్యాలీకి పార్టీ జాతీయ కన్వ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం వీల్చైర్లో ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలోని గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు వీల్చైర్పైనే రోడ్షోలో పాల్గొన్నారు. ఐదు కిలోమీటర్లు సాగిన ఈ ర్యాల�