వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ జనం భగ్గుమన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఆ
రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించా
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం కంటి వెలుగు కార్యక్రమమని, దేశంలో ఇంటువంటి కార్యక్రమం మరెక్కడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పిలుపునిచ్చారు. గురువారం పోలీసులు ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ‘లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భ
ఎయిడ్స్ నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం క్లాక్టవర్ సెంటర్లో నిర్వహించిన అవగాహన ర్యాలీని జెం�
క్యాన్సర్, మధుమేహం, మానసిక రోగాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ తార్నాక, 320 బీ ఆధ్వర్యంలో అద్వన్ పేరుతో ఆటోనగర్లోని అనన్య ఏకో పార్కు నుంచి కారు, బైకు ర్యాలీ నిర్వహించ�
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో విద్యనభ్యసించాలని దళిత స్త్రీశక్తి కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అన్నారు. ఆదివారం దోమలగూడలోని వసతి గృహం, ఎర్రమంజిల్లోని విద్యార్థులకు లింగ సమానత్వంపై అవగాహన
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్తు సవరణల బిల్లు-2022ను పార్లమెంట్లో ప్రవేశపెడితే.. దేశవ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లతో కలిసి సమ్మెకు దిగుతామని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ నేత