ఓటుహక్కు మనందరి బాధ్యత అని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో విద్యార్థులతో కల
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 25 శాతం కనీస పబ్లిక్ వాటాను పదేండ్లలోపు పెంచుకునే మినహాయింపును కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మంజూరు చేయడంతో శుక్రవారం ఆ షేరు ఒక్కసారిగా పెద్ద ర్యాలీ జరిపింది.
ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ �
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ప్రజల ఆశీస్సులతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్�
INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
Shivraj Singh chouhan | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (Madhya Pradesh Chief Minister ) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh chouhan) నిర్వహించిన రోడ్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. వేదిక కూలడంతో పలువురు గాయపడ్డారు.
చేనేతపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఈ నెల 7న హ్యాండ్లూమ్ మార్చ్ను భారీ స్థాయిలో నిర్వహించనున్నామని అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు వెంకన్న వెల్లడించారు. ఆయన ఢిల్లీ �
మొహర్రం పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మొహర్రం (Muharram) ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలోని సర్దార్మహల్, చార్మినార్, గులార్హౌస్, పురానాహవేలీ
Minister Talasani | అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఈ నెల 22 వ తేదీన నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani ) పిలుపునిచ్చారు.