దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వీహెచ్పీ, అఖిలపక్షం డిమాండ్ చేసింది. బుధవారం శంషాబాద్లో వీహెచ్పీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు నిర్వహించిన ‘సికింద్రాబాద్ బంద్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా ఆందోళనకా�
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను శనివారం పోలీసులు అరెస్టు చేయడంతో స్థానిక పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.
సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే హరీశ్రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గూండాల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నల్ల కండువాలు కప్పుకుని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వ�
Manipur's Displaced People Protest | తమ ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్లోని నిర్వాసితులు నిరసన చేపట్టారు. బ్యానర్లు, ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుక�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉండలేదని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
Manipur Rally | మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని ఆ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేశారు. రాజధాని ఇంఫాల్ లోయలో భారీ ర్యాలీ నిర్వహించారు. కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను ర�
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని.. అందుకు ప్రభుత్వం, పోలీసుశాఖ, యువ త, సమాజంలోని అన్ని వర్గాల వారు సమష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు సోమవారం వంట చెరకు కోసం కొంగాల అడవిలోకి వెళ్లి మావోయిస్�
Rahul Gandhi | ఎన్నికల సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక పాక్షికంగా కుంగింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి తృటిలో ముప్పు తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తాను చేస్తున్న పోరాటంలో తన అంకుల్ జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ నుంచి ‘పూర్తి మద్దతు’ ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మధుబని
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ వ�