వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పశ్చిమ బెంగాల్లో విస్తరిస్తున్నాయి. ముర్షీదాబాద్లో హింసాత్మక నిరసనల తర్వాత తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాకు విస్తరించాయి.
హైదరాబాద్ హయత్నగర్లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గిం�
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం గోకారంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు.
Manda Krishna Madiga | తమ వారసత్వ ప్రదర్శన కోసం నిర్వహించే లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమానికి పలు అంశాల పేరిట అనుమతి నిరాకరించడం బాధాకరం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చెప్పారు.
డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగాలను వీఆర్వో, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డి�
కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సీఐటీయూ, సీపీఐల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ఇండ్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆశ వర్కర్లు ధర్నాలు నిర
Osmania University | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల(jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్�
రంగారెడ్డి జిల్లాలో ఫార్మా వ్యతిరేక పోరు మళ్లీ ఊపందుకున్నది. కందుకూరు, యాచారం మండలాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని వెంటనే రద్దుచేయాలని, తమ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఇప్పటి�
దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వీహెచ్పీ, అఖిలపక్షం డిమాండ్ చేసింది. బుధవారం శంషాబాద్లో వీహెచ్పీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంపై జరిగిన దాడికి నిరసనగా పలు ధార్మిక సంఘాలు నిర్వహించిన ‘సికింద్రాబాద్ బంద్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ర్యాలీ సందర్భంగా ఆందోళనకా�
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలానికి చెందిన ఇద్దరు బీఆర్ఎస్ నాయకులను శనివారం పోలీసులు అరెస్టు చేయడంతో స్థానిక పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తతకు దారితీసింది.
సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే హరీశ్రావు క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ గూండాల దాడికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిద్దిపేట పట్టణంలో నల్ల కండువాలు కప్పుకుని నల్ల జెండాలతో ర్యాలీ నిర్వ�
Manipur's Displaced People Protest | తమ ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్లోని నిర్వాసితులు నిరసన చేపట్టారు. బ్యానర్లు, ఫ్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుక�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉండలేదని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.