ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి పౌర సమాజం మద్దతుగా నిలిచింది. పాక్ తీవ్రవాదులపై యుద్ధం సాగిస్తున్న భారత వీర జవాన్లకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల ర్యాలీ�
పాక్ ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని, భారత జవానులకు భరతమాత విజయం అందించాలంటూ వీర సైనికులకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ (ఆర్ఆర్సీ) మద్దతు ప్రకటించింది. గోదావ�
Tribute | ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్కు మన సైన్యం ధీటైన సమాధానం చెప్పాలని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ కోరారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారె�
Fan | తమిళ నాట విజయ్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు.
Waqf Board, Bill | కంటేశ్వర్ ఏప్రిల్ 20 : వక్ఫ్బోర్డు చట్టంను సవరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పశ్చిమ బెంగాల్లో విస్తరిస్తున్నాయి. ముర్షీదాబాద్లో హింసాత్మక నిరసనల తర్వాత తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాకు విస్తరించాయి.
హైదరాబాద్ హయత్నగర్లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గిం�
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం గోకారంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు.
Manda Krishna Madiga | తమ వారసత్వ ప్రదర్శన కోసం నిర్వహించే లక్ష డప్పులు, వెయ్యి గొంతుకల కార్యక్రమానికి పలు అంశాల పేరిట అనుమతి నిరాకరించడం బాధాకరం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చెప్పారు.
డిప్యూటీ సర్వేయర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగాలను వీఆర్వో, వీఆర్ఏల ద్వారా కాకుండా బీటెక్, డి�
కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సీఐటీయూ, సీపీఐల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ఇండ్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆశ వర్కర్లు ధర్నాలు నిర
Osmania University | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల(jobs) భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్�
రంగారెడ్డి జిల్లాలో ఫార్మా వ్యతిరేక పోరు మళ్లీ ఊపందుకున్నది. కందుకూరు, యాచారం మండలాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని వెంటనే రద్దుచేయాలని, తమ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఇప్పటి�