తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో అమలులోకి తీసుకువచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా వ్యాప్తంగా 10
వానకాలంలో వరిసాగు చేసేందుకు రైతాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరువులు, కుంటలు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులకు సరిపడా ఎరువులు, 24గంటల ఉచి
వానలు కురుస్తున్నాయి.. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పది మంది�
వానకాలం వచ్చిందంటే మారెడ్డిపల్లి వాగు వంతెన మీద ప్రయాణికులు నరకయాతన పడేవారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వంతెనను దాటేవారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో దాటుతూ కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోయి�
సాగుకు పెట్టుబడి కోసం రైతు ఏ షావుకారు ముందు చేయి చాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకోసమే ఏడాదికి రెండుసార్లు వానకాలం, యాసం�
మెదక్ జిల్లాలో మత్స్య సంపద మరింత పెరగనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచిత చేప పిల్లల పంపిణీని రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారి
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి
వానకాలం సీజన్కు సరిపడా ఎరువులు ఫుల్గా ఉన్నాయి. వ్యవసాయ అధికారుల సాగు అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిల్వలను సిద్ధం చేసింది. రైతుబంధు సాయం కర్షకుల ఖాతాల్లో జమవుతున్న తరుణంలో కర్షకులు కోటి ఆశలతోవిత్తనా
మత్స్యకారులకు సర్కారు చేయూతనందిస్తున్నది. వారి ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నది. స్వయం ఉపాధి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి చెరువులు, రిజర�
వానకాలం సీజన్ ప్రారంభమైంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. ప్రతి ఎకరాకు సాగునీరు అందేవిధంగా ప్రభుత్వం కాలువలు, మంజీరా నుంచి ఎత్తిపోతలు, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడంతో రైతన్నలు ఒక్క ఎకరా వద�
వానకాలం రైతుబంధు డబ్బులు వరుసగా నాలుగో రోజు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. జిల్లాలో శుక్రవారం నాలుగు ఎకరాల్లోపు ఉన్న 2,80,104 మంది రైతులకు రూ.203,16,86,527 కోట్లు అందాయి. గత సీజన్లతో పోలిస్తే ఏటా ఈ మొత్తం పెరుగుతున్నది. రైతు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నాడు దండగా అన్న వ్యవసాయం నేడు పండగలా మారడంతో రైతన్నలు సంతోషంగా పొలం బాట పడుతున్నారు. సీఎం కేసీఆర్కు రైతు సంక్షేమం, ఆర్థిక ప్రగతే లక్ష్యం గ�
ఆదిలాబాద్ జిల్లాలో సాగయ్యే పంటల లెక్క తేలింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి 102 వ్యవసాయ క్లస్టర్లలో వివరాలు సే�
వానకాలం రైతుబంధు డబ్బులు వరుసగా మూడో రోజు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం మూడెకరాల లోపు ఉన్న 7.40లక్షల మంది రైతులకు రూ.491.79 కోట్లు అందాయి. గత సీజన్లతో పోలిస్తే ఏటేటా ఈ మొత్తం పెరుగు�