రాష్ట్రంలో ప్రస్తుతం వానకాలం సాగుకుగాను భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తంగా 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సాగునీటిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రస్థాయ�
వానకాలం పంటల సాగు సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. ఈ నెల 9న జనగాం జిల్లా బయ్యన్నవాగు నుంచి నీటిని విడుదల చేయనున్నది ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశా�
బయటికి వెళ్తుంటే వెనకాలే తోక ఊపుకొంటూ వచ్చేస్తాయి బుజ్జి ప్రాణులు. షికారుకెళ్లడమంటే పప్పీలకెంత ఇష్టమో. అందుకే మార్నింగ్ వాక్లు, ఈవెనింగ్ వాక్లకు ఉత్సాహంగా సిద్ధమవుతాయి. ఎవరు అడుగు బయట పెట్టినా ‘నన�
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నారు మడులు, నాటు వేసిన పొలాలు, పత్తి, అపరాలు సాగు చేసిన చెలకల్లో వర్షపు నీరు నిలిచింది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే అవకాశం ఉంది.
Monsoon Diseases | రుతువులు మారిన ప్రతిసారీ సీజనల్ వ్యాధులు ముసురుకుంటాయి. అందులోనూ వర్షకాలం వచ్చిందంటే విష జ్వరాలు చుట్టుముడతాయి. చాలామందిలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ, మలేరియా కూడా వెంటాడతా�
వానకాలం సీజన్లో గోజాతి, గేదె జాతి పశువులకు గాలి కుంటు వ్యాధి సోకే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ వ్యాధి నివారణకు చర్యలు చేపడుతున్నటి. మూగ జీవాల్లో వ్యాధుల నివారణకు ప్రభుత్వం వ్యాధి నిరోధక టీకాల పంపిణీ ఉమ్మ�
వానకాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రోగాలబారిన పడక తప్పదు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. మెదడువాపు, చికున్గున్యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమ�
ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల్లో సహజంగానే వ్యాధులు విజృంభిస్తుంటాయి. తగిన జాగ్రత్తలు పాటించకపోతే వీటితో పెద్ద ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి.
ఈ ఏడాది వానకాలం సీజన్ ఆశాజనకంగా మారింది. సీజన్ ప్రారంభంలో నైరుతి రుతుపవనాల రాక అనుకున్న సమయం కంటే ఆలస్యమైంది. ఫలితంగా ఈ ఏడాది కరువు తప్పదనే అభిప్రాయం తలెత్తింది. కానీ జూలై రెండో వారం తర్వాత రుతుపవనాలు ద
గతేడాది వర్షాకాలంలో నాగార్జున సాగర్కు వరద భారీగా వచ్చింది. మూడు నెలలపాటు నిరంతరాయంగా గేట్ల ద్వారా సుమారు వెయ్యి టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో డ్యామ్ స్పిల్ వేపై గుంతలు ఏర్పడి భారీ
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకున్నది. వానతో ప్రజలంతా ఇంటిపట్టున ఉంటున్న నేపథ్యంలో కరెంట్కు ఆటంకాలుడొద్దని ముఖ్యమంత
ఇంట్లో నిద్రిస్తున్న రెండేండ్ల బాబును రెండు పాములు కాటేయడంతో కన్నుమూశాడు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామానికి చెందిన భూమేశ్, హర్షిత దంపతుల కొడుకు రుద్రాన్ (2) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద�