ఈ వానకాలం రైతుల నుంచి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7,105 కొనుగోలు కేంద్రా�
వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 420 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఏటా �
వానకాలం ధాన్యాన్ని 2లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యంగా ఇందుకు 199 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రైతుల నుంచి వానకాలం ధాన్యం, పత్తి కొనుగోలు �
రాష్ట్రంలో ఈసారి వ్యవసాయానికి యూరియా వినియోగం భారీగా పెరిగింది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది వానకాల సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రైతులు 1.29 లక్షల టన్నులు అధికంగా యూరియాను వినియోగించారు.
వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. వచ్చే నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాట�
ప్రత్యేక రాష్ట్రంలో వానకాలంలో మునుపెన్నడూ లేనంత గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ బుధవారం నమోదైంది. ఉదయం 9.59 గంటలకు 15,370 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదవడం గమనార్హం.
రాష్ట్రంలో ఏటేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. గత మూడేండ్ల నుంచి వరుసగా 60 లక్షల ఎకరాలు దాటిన వరిసాగు ఈ వానకాలం ఆల్టైం రికార్డు దిశగా పరుగులు పెడుతున్నది.
ప్రస్తుత వానకాలం సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతాంగానికి యూరియా సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు ఈ సీజన్లో కావాల్సిన యూరియాలో 90శాతానికి పైగా సరఫరా చేయగా �
ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత�
వానకాలం సీజన్ సాగు ముగింపు దశకు చేరుకున్నది. ఇప్పటికే పత్తి, కంది, ఇతర పంటల సాగు పూర్తి కాగా, వరి సాగు కొనసాగుతున్నది. మరో వారం పది రోజులపాటు వరినాట్లు పడే అవకాశం ఉంది.
వర్షాకాలం అనగానే తరచూ కురిసే వర్షాలు.. అప్పుడప్పుడు కుండపోత. కానీ గత కొంతకాలంగా వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. గత ఏడాది వరకు భారీ వర్షాలు నమోదుకాగా.. ఈ ఏడాది మాత్రం విచిత్ర పరిస్థితు
ఈ వానకాలం సీజన్లో 14,816 మెగావాట్ల అత్యధిక విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత గడిచిన తొమ్మిదేండ్లలో ఏ వానకాలంలోనూ ఇంత డిమాండ్ రాలేదు. ఈ నెల 25న 14,361 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రాగా, �
గత ఉమ్మడి పాలనలో కుదేలైన రైతును రాజును చేయాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ ‘రైతు బంధు’ పథకంతో పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకుంటున్నారు. 2018 సంవత్సరం నుంచి రైతు బంధు పథకానికి శ్ర�
Rythu Bandhu | 11వ విడత రైతుబంధు సాయం పంపిణీ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం సీజన్లో రికార్డుస్థాయిలో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624.74 కోట్ల పెట్టుబడి సాయం జమచేసింది. ఈ ఒక్క సీజన్లోనే 1.52 కోట్ల ఎకరాలకు పైగా భూమి�