మండలకేంద్రంలోని పురాతన బురుజులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం పరిశీలించారు. వానకాలంలో బురుజులు కూలితే చుట్టుపక్కల వారికి ప్రమాదం ఉన్నదని గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.
వచ్చే వానకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో పంటల బీమాను అమ లు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొత్త బీమా పథకాన్ని అన్ని పంటలకు వర్తింపజేస్తామని, రైతుల వాటా ప్రీమి యం మొత్తాన�
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో కందులకు అధిక ధర లభిస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కందులకు బహిరంగ మార్కెట్లో అధిక ధర ఉండడంతో రైతులు ఈ ఏడాది అధికంగా సాగుచేశారు. జహీరాబాద్ డివ
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురై నాలుగు నెలలు గడుస్తున్నా కేవలం విచారణలు, సమావేశాలు, పవర్పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం వచ్చే వరకు �
సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ల�
వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువకపోవడంతో ఈ ఏ డాది జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. దీనికితోడు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా నీరు రాకపోవడంతో యాసంగి సీజన్లో జూరాల ప్�
నాగర్కర్నూల్ జిల్లాలో సాగు దాదాపు సగానికి ప డిపోయింది. గత పదేండ్లలో లేని విధంగా యాసం గి సాగు తగ్గిపోవడం గమనార్హం. గతేడాది వానకాలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఎగువన కృష్ణానదికి వరదలు రాలేదు.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వ్యవసాయ మార్కెట్లకు ఆదాయం సమకూర్చుకునే విషయంలో టార్గెట్ విధించింది. గత ఏడాదితో పోల్చుకుంటే.. ఈసారి మార్కెట్ల ఆదాయం భిన్నంగా కనిపిస్తుండడంతో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంట�
నల్లగొండ జిల్లాలో 2022-23 వానకాలంతోపాటు యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యం నల్లగొండ జిల్లాలో పూర్తి కాలేదు. జనవరి-31తో గడువు ముగిసినా వానకాలం సీజన్ది 99 శాతం, యాసంగి సీజన్ద�
వేసవికి ముందే జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. మరోపక్క రోజురోజుకూ భూగర్భజల మట్టం పాతాళానికి పడిపోతున్నది.
నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా మారారు. రిజర్వాయర్లో పుష్కలంగా నీరు ఉండడంతో సాగుకు ఎలాంటి ఢోకా లేదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. మొదటి ఆయకట్టు రైతులు వరినాట్లలో నిమగ్నమయ్యారు
వర్షాల ప్రభావం.. ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా బంద్ చేయడంతో జిల్లాలో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడేండ్లపాటు వరుసగా భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడంతో రైతులు పుష్కలంగా పంటలు పండించా రు.