నీరు ప్రాణికోటికి జీవనాధారం. దేశంలో అన్నిచోట్లా ఎండలు మండిపోతున్నాయి. కర్నాటకలో అయితే చాలా ప్రదేశాల్లో నీటికి కటకట నెలకొన్న పరిస్థితులు రోజూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి.
వచ్చే వర్షాకాలంలో గ్రేటర్లో వరద ముంపు పొంచి ఉన్నదా? అంటే నత్తనడకన జరుగుతున్న నాలా పూడికతీత , ఎస్ఆర్డీపీ తొలి విడత పథకం పనులను చూస్తే అవుననే అనక తప్పదు.
మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలం కావడంతో కూలీలకు పనులు చేయడానికి గ్రామాల్లో వ్యవసాయ పనులు లేవు. దీంతో ఉపాధిహామీ పనులకు పెద్ద ఎత్తున కూలీలు తరలివస్తున్నారు.
వచ్చే వర్షాకాలంలోపు నయీంనగర్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నయీంనగర్ బ్రిడ్జి కూల్చివేత పనులను ఆయన పర్యవేక్షించారు.
వానకాలంలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులు, విత్తన కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం వానకాలం సాగు, విత్తనాల లభ్యతపై సచివాలయంలో సమ�
రానున్న వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆకాంక్షించారు. గురువారం మండలంలోని మామిడాలపల్లిలో శ్రీ రాజరాజే
ఎన్నో ఆశలతో యాసంగి సీజన్లో రైతులు వరితోపాటు కూరగాయల పంటలు సాగు చేశారు. స్థానికంగా ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని పంటలు సాగు చేసినా పూర్తి వేసవి రాకముందే చెరువులు, బావులు, కుంటల్లో నీరు అడుగంటడంతో ర�
వచ్చే వానకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నందున పంట రుణాల మంజూరులో పారదర్శకత పాటించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు సూచించారు.
మండలకేంద్రంలోని పురాతన బురుజులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం పరిశీలించారు. వానకాలంలో బురుజులు కూలితే చుట్టుపక్కల వారికి ప్రమాదం ఉన్నదని గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.
వచ్చే వానకాలం సీజన్ నుంచి రాష్ట్రంలో పంటల బీమాను అమ లు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కొత్త బీమా పథకాన్ని అన్ని పంటలకు వర్తింపజేస్తామని, రైతుల వాటా ప్రీమి యం మొత్తాన�
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో కందులకు అధిక ధర లభిస్తుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కందులకు బహిరంగ మార్కెట్లో అధిక ధర ఉండడంతో రైతులు ఈ ఏడాది అధికంగా సాగుచేశారు. జహీరాబాద్ డివ
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురై నాలుగు నెలలు గడుస్తున్నా కేవలం విచారణలు, సమావేశాలు, పవర్పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం వచ్చే వరకు �
సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ల�