మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచన మేరకు వానకాలంలో వరద ఉధృతి వల్ల బరాజ్కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దెబ్బతిన్న పిల్లర్ల వద్ద అప్, డౌన్
విత్తనాల కొరతే లేదని ఓ వైపు ప్రభుత్వం చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు దొరక్క అన్నదాతలకు అగచాట్లు తప్పడం లేదు. సరిపడా విత్తనాలు ఉన్నాయంటున్న వ్యవసాయశాఖ మంత్రి ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థిత�
వానకాలం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్ మొ దటి వారంలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
వానకాలం ప్రారంభమవుతున్నా సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల మెయింటెనెన్స్ను సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతు న్నా..
విత్తనాల కొరత రైతులను కలవరపెడుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో విత్తనాల కొరత ప్రారంభమైంది. విత్తనాల కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలను వరుసలో పెడుతున్నారు.
వానకాలం సీజన్లో పంట సాగు కోసం రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వ్యవసాయాధికారులు రైతులతో గురువారం సమావేశాలు ఏర్పాటు చేసి విత్తనాల �
వరి సాగుకు ముందు పచ్చిరొట్టను ఎరువు కింద సాగు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని రైతాంగం భావిస్తున్నది. అందుకే ప్రతి సీజన్లోనూ పచ్చిరొట్ట సాగు చేసే వారి సంఖ్య పెరుగుతున్నది.
వానకాలం సాగు కోసం మెదక్ జిల్లాలో విత్తనాలు, ఎరువులకు కొరత లేదని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార కేంద్రంలో గోదామ్లను సందర్శించారు. రైతులకు పంపిణీ చేస్తున్న జ�
వానకాలం సీజన్లో వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు అన్నారు. పాల్వంచ పట్టణంలోని సొసైటీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించి రైతులతో మాట్లాడారు.
వానకాలం పంటలకు అన్నిరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం ఐడీఓసీలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు ఏ పంటలు వేసినా సరి�
వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్రెడ్డి సూచించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాలం ప్రణాళికను ప్రకటించార�
ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతుండడంతో రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దుక్కి దున్ని జూన్ మొదటి వారంలో విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. గతేడాది యాసంగి సాగు ఆశించినంతగా లేకపోవడంతో ఈసార�
వర్షాకాలం అంటే అందరికీ వెన్నులో వణుకే...ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నాలాలు, మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలు, ప్రహ�
వానకాల సీజన్లో పప్పు దినుసుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఇక్రిసాట్లో జాతీయ సదస్సు జరిగింది. ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా వార్షిక సమావేశాన్ని నిర్వహించారు.
మరికొద్దిరోజుల్లో వానకాలం సాగు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జిల్లా వ్యవసాయ శాఖ ఎట్టకేలకు సాగు ప్రణాళిక ఖరారు చేసింది. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు కలిపి సుమారుగా 7,03,676 ఎకరాల్లో రైతులు సాగ