వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్రెడ్డి సూచించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాలం ప్రణాళికను ప్రకటించార�
ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతుండడంతో రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దుక్కి దున్ని జూన్ మొదటి వారంలో విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. గతేడాది యాసంగి సాగు ఆశించినంతగా లేకపోవడంతో ఈసార�
వర్షాకాలం అంటే అందరికీ వెన్నులో వణుకే...ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నాలాలు, మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలు, ప్రహ�
వానకాల సీజన్లో పప్పు దినుసుల దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ఇక్రిసాట్లో జాతీయ సదస్సు జరిగింది. ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా వార్షిక సమావేశాన్ని నిర్వహించారు.
మరికొద్దిరోజుల్లో వానకాలం సాగు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున జిల్లా వ్యవసాయ శాఖ ఎట్టకేలకు సాగు ప్రణాళిక ఖరారు చేసింది. ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా వివిధ రకాల పంటలు కలిపి సుమారుగా 7,03,676 ఎకరాల్లో రైతులు సాగ
చేపలు పట్టేందుకు చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వేలాది క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ములుగు జిల్లా అతిపెద్ద జలాశయమైన లోకంచెరువు నుంచి కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.
వానకాలం సమీపిస్తున్న తరుణంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. వరి పంటలు వేసే ముందు భూసారం పెంపు కోసం పచ్చిరొట్ట (జీలుగ) విత్తనాలు ఎంతో అవసరం ఉంటుంది.
నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయాధికారి లావణ్య సూచించారు. శనివారం మండలంలోని రేజింతల్, రాంతీర్ధం, తాట్పల్లి, టేకూర్, కల్బేమల్, అత్నూర్, హుమ్నపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన స
వర్షాకాల ప్రణాళికలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్ స్వామి, సీజీఎం, జీఎం, ఇతర అధికారులతో శన�
ఇది వర్షకాలం. ఇది మా ప్రజలకు హర్షకాలం. మబ్బులు ఆకసంలో కమ్ముకుంటే నెమలికంటె ఎక్కువ ఆనందిస్తారు మా పల్లె జనులు. ఈ కాలం రైతులకే కాదు. దేశానికే ప్రాణం. ఉన్నవాడికీ లేనివాడికీ ఇంత కూడూ గుడ్డా పెట్టగలిగింది ఈ కాల�
వానకాలం సాగుకు సమయం దగ్గరపడుతోంది. దీంతో రైతులు వరి పంటలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, వరిలో కూడా పలు రకాల విత్తనాలు ఉంటాయి. ఈ క్రమంలో రైతులు సాగుచేసుకోవడానికి అనువైన వరి రకాలను ఎంచుకోవాల్సి �
వచ్చే నెల మొదటి వారం తర్వాత వర్షాలు ప్రారంభ సమయం నుంచి సెల్లార్ తవ్వకాలపై నిషేధం విధించాలని బల్దియా సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతి ఏడాది మాదిరిగానే వర్షాకాలం ప్రారంభం నుంచి సెప్టెంబర్ నెల చివరి �
వానకాలం పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 28,585 ఎకరాలలో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.