రోహిణి కార్తె పోయి... మృగశిర కార్తె వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అదును దాటితే పంట దిగుబడి కష్టం. ఈ పరిస్థితుల్లో అన్నదాత పంట పెట్టుబడి �
కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వానలు జోరుగా కురుస్తున్నాయి. వానకాలం ప్రారంభంలోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి నారు పోయడం, విత్తనాలు విత్తడం వంటి
వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులను ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. వారం ముం దుగానే నైరుతి రుతుపవనాలు పాలమూరును తాకడంతో అన్నదాతలు ఆనందంతో పొంగిపోతున�
నైరుతి రుతుపవనాల రాకతో జిల్లాలో తొలకరి వర్షం పలకరించింది. రెండు, మూడు రోజులుగా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. తొలకరి జల్లులు సరైన సమయానికి కురువడంతో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మర్సుకోల శ్ర�
మంచిర్యాల జిల్లాలో 2022-23 వానకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో 21 మిల్లులు డిఫాల్టర్ అయ్యాయి. ఈ మిల�
వర్షాకాలంలో ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయ చర్యలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. నాగోల్ ఫతుల్లాగూడలోని ట్రైనింగ్ సెంటర్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని ని�
రాష్ట్రంలోని స్టేట్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వేసవిలోనే మరమ్మతులు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. వాహనదారుల నుంచి విమర్శలు రావ�
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గ సమావేశాలు కొద్ది నెలల నుంచి వరుసగా వాయిదా పడుతున్నాయి. ఫలితంగా సొసైటీల నిర్వహణ, రైతుల ప్రయోజనాల కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రస్తుత బ్యాంక్ �
జిల్లావ్యాప్తంగా బాల కార్మికులు, బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని, గురువారం నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు.
వానకాలం సాగు పనులు మొదలయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు పెడుతున్నారు. ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి పెట్టేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తిని
మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను ఆగం చేస్తున్నాయి. మొన్న యాసంగిలో కాంగ్రెస్ సర్కారు అప్రకటిత కోతలతో పంటలన్నీ ఎండిపోగా, ఇప్పుడు వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు కూడా అలాంటి పరిస్థితులే కనిప�
వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులంతా ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇలాగే సాగు చేస్తే భూమిలోని సారం తగ్గి.. క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉన్నది. రైతులు ఈ విధానానికి స్వస్తి పలికి ప�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. రోహిణి కార్తె తర్వాత వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీగా ఉండడంతోపాటు ఎరువులు, వ�