చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండర
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారికి ఉపాధికి దోహదపడింది. కానీ కాంగ్రెస్ సర్కారు చేప పిల్లల పంపిణీ ఊసే ఎత్తడం
వర్షాకాలంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ కంట్రోల�
వర్షాకాలంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ కంట్రోల�
వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతుల చేతిలో పైకం లేదు. ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించినా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు. దీనికితోడు ప్రభుత్వ
వర్షాకాలం నేపథ్యంలో మెట్రో సేవలకు అంతరాయం లేకుండా సాగించేందుకు ముందస్తు కార్యాచరణలో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి నిర్వహించారు. గురువారం మెట్రో భవన్ల
ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తెలంగాణను మాగాణిగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణానదికి వరద వస్తుండగా భీమా ఫేజ�
సంగారెడ్డి జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం బాట పట్టారు. సీజన్ ప్రారంభానికి ముందే రైతులు దుక్కులు దున్ని విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
అసలే వర్షాకాలం.. చిన్నపాటి వానకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. దీనికి తోడు రోడ్లపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాన నీటిలో ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయ�
జిల్లాలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా అధికారులు అవలంబిస్తున్న విధానాలపై ఆమె ఆగ్ర హ
వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. రైతులు విత్తనాల కొనుగోలు బాట పట్టారు. విత్తనాలను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్ధం చేసి ఉమ్మడి మ
Heavy rains | రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాల�
విస్తరించిన నైరుతి రుతుపవనాల కారణంగా రానున్న మూడురోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ శాఖ సోమవారం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింద�