అసలే వర్షాకాలం.. ఆపై ముమ్మరంగా కొనసాగుతున్న వ్యవసాయ పనులు.. దీనికి తోడు ఇది పాముల కాలం.. వెరసి రైతన్నలకు విషసర్పాలతో పొంచి ఉన్న ప్రమాదం.. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు, సూచనలతో పాటుగా అప్రమత్తతే రైతులకు శ్రీర
మండలంలోని చిరుమళ్ల వంతెన మరమ్మతుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తెలిపారు. గతేడాది వానకాలంలో చిరుమళ్ల వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో కరకగూడెం- చిరుమళ్ల మధ్య రాకపోకలు లే�
గొర్రెలను సంరక్షించుకోవడం కోసం, గొర్రెకాపరుల్లో సరైన అవగాహన లేక మందలు వృద్ధి చెందడం లేదు. ముఖ్యంగా గొర్రెల పోషణ సరిగ్గాలేక సీజనల్లో వచ్చే వ్యాధులపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గొర్రెలు మృత్యువాతక�
ఈ వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులను ఆయా శాఖల అధికారులు సమర్థంగా ఎదుర్కోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వ్యాధుల నివారణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కాలం కలిసివచ్చినా చేతిలో కాసులు లేక సంగారెడ్డి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే వర్షాలు బాగా కురుస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు చేతుల్లో పైసలు లేవు. దీంతో రైతుల�
వానాకాలం ప్రారంభంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అష్టకష్టాలతో యాసంగి సీజన్ను దాటుకొని ముందుకు వచ్చిన కర్షకులకు మరోసారి ఉపద్రవం ముంచుకొస్తోంది. వర్షాకాలం మొదలై మూడు వారాలు కావొస్తున్నప్పటికీ వర్షాల
వానమ్మ...వానమ్మ.. వానమ్మా.. ఒక్క సారన్నా వచ్చిపోవే వానమ్మా.. అని పాడుకునే పరిస్థితులొచ్చాయి రైతన్నలకు. పది రోజులుగా వరుణుడు పత్తా లేకపోవడంతో రైతులు ఆకాశం వంక ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో రైతులు ముందుగానే పత్తి విత్తనాలు పెట్టారు. భారీగా కురిసిన వర్షాలకు విత్తనాలు పెట్టిన రైతుల్లో ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో కలవరం మొదలవుతున్నది. సాగ
జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు వర్షాకాలమంటేనే వణుకు. వాగులు.. వంకలు ఉప్పొంగి బాహ్యప్రపంచంతో రోజుల తరబడి సంబంధాలు తెగిపోతాయనేది వారి భయం. ఒక్కసారి భారీ వాన పడిందా ఇక దినదిన గండమే.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో ఈ బృందాలను నియమించి వర్షాకాలంలో ముందస్�
మహానగర ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు అత్యంత కీలకంగా మారింది. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ చిక్కులు లేకుండా నిర్ణీత సమయంలో కచ్చితంగా గమ్య స్థానాన్ని చేరుకునేలా ప్రధాన ప్రయాణ సాధనంగా మెట్రో నిలిచింద�
అసలే వర్షాకాలం.. ఇండ్ల ముందు కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు, ఇనుప విద్యుత్ స్తంభాలు.. అప్పుడప్పుడు మెరుపులు, మంటలు.. ఇండ్లపై నుంచే వేలాడే విద్యుత్ తీగలు.. ఇలా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస�
హుజూరాబాద్ రూరల్, జూన్ 16 : వానకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడం పరిపాటి. దీనివల్ల ఒకోసారి ఇండ్లల్లో విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన డంతోపాటు ప్రాణనష్టం కూడా సం�
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కేటుగాళ్లు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. లేని పోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామ�