సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి రైతు వేదికలో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్ వ్యవసాయాధికారి భిక్షపతి, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల వ్యవసాయాధికారులు ప్�
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.ఏటా వానకాలంలో సహజంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. కానీ మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి.
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతులు నాట్లు వేయనున్న దృష్ట్యా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్�
వర్షాకాలం వస్తే చాలు.. అక్కడి ప్రజలకు తిప్పలు తప్పవు. బాహ్య ప్రపంచంతో సంబంధాలూ ఉండవు. రాకపోకలకు అంతరాయం. లేదంటే అతికష్టమ్మీద మరో పది కిలోమీటర్ల చుట్టూ ప్రయాణం. ఇదీ.. కిన్నెరసాని ప్రాజెక్టు దిగువన ఉన్న 20 గ్ర�
అసలే వర్షాకాలం.. ఆపై ముమ్మరంగా కొనసాగుతున్న వ్యవసాయ పనులు.. దీనికి తోడు ఇది పాముల కాలం.. వెరసి రైతన్నలకు విషసర్పాలతో పొంచి ఉన్న ప్రమాదం.. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు, సూచనలతో పాటుగా అప్రమత్తతే రైతులకు శ్రీర
మండలంలోని చిరుమళ్ల వంతెన మరమ్మతుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తెలిపారు. గతేడాది వానకాలంలో చిరుమళ్ల వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో కరకగూడెం- చిరుమళ్ల మధ్య రాకపోకలు లే�
గొర్రెలను సంరక్షించుకోవడం కోసం, గొర్రెకాపరుల్లో సరైన అవగాహన లేక మందలు వృద్ధి చెందడం లేదు. ముఖ్యంగా గొర్రెల పోషణ సరిగ్గాలేక సీజనల్లో వచ్చే వ్యాధులపై సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో గొర్రెలు మృత్యువాతక�
ఈ వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులను ఆయా శాఖల అధికారులు సమర్థంగా ఎదుర్కోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వ్యాధుల నివారణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కాలం కలిసివచ్చినా చేతిలో కాసులు లేక సంగారెడ్డి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే వర్షాలు బాగా కురుస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు చేతుల్లో పైసలు లేవు. దీంతో రైతుల�
వానాకాలం ప్రారంభంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అష్టకష్టాలతో యాసంగి సీజన్ను దాటుకొని ముందుకు వచ్చిన కర్షకులకు మరోసారి ఉపద్రవం ముంచుకొస్తోంది. వర్షాకాలం మొదలై మూడు వారాలు కావొస్తున్నప్పటికీ వర్షాల
వానమ్మ...వానమ్మ.. వానమ్మా.. ఒక్క సారన్నా వచ్చిపోవే వానమ్మా.. అని పాడుకునే పరిస్థితులొచ్చాయి రైతన్నలకు. పది రోజులుగా వరుణుడు పత్తా లేకపోవడంతో రైతులు ఆకాశం వంక ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలో కురిసిన వర్షాలతో రైతులు ముందుగానే పత్తి విత్తనాలు పెట్టారు. భారీగా కురిసిన వర్షాలకు విత్తనాలు పెట్టిన రైతుల్లో ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో కలవరం మొదలవుతున్నది. సాగ
జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు వర్షాకాలమంటేనే వణుకు. వాగులు.. వంకలు ఉప్పొంగి బాహ్యప్రపంచంతో రోజుల తరబడి సంబంధాలు తెగిపోతాయనేది వారి భయం. ఒక్కసారి భారీ వాన పడిందా ఇక దినదిన గండమే.
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో ఈ బృందాలను నియమించి వర్షాకాలంలో ముందస్�