ఉమ్మడి జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలోనూ సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. వానలు లేక కరువుఛాయలు కనిపిస్తున్నాయి. చెరువుల్లో నీళ్లు లేక బీడువారిపోయాయి.
సంగారెడ్డి జిల్లా రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వానకాలం రైతులకు కలిసి రావటం లేదు. వర్షాలు లేక జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు జిల్
వికారాబాద్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. వానకాలం ప్రారంభం నాటి నుంచి అడపాదడపా వర్షాలు కురవగా, శనివారం సాయంత్రం నుంచి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర�
వర్షాకాలం నేపథ్యం లో వచ్చే వరదలతో ప్రమాదాలు, వరద నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1302 కిలోమీటర్ల పొడువునా వరద కాలువ ఉన్నదని, ఇందులో 390 కిలోమీటర్ల మేర �
ఏజెన్సీ ప్రాంతంలో చిన్న చిన్న జల్లులు తప్ప ఇంకా పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత ప్రధాన జలవనరు అయిన తాలిపేరు ప్రాజెక్టు వెలవెలబోతోంది. పెద్ద వర్షాలు లేని కారణంగా చర్ల మండలంలోని చెరువుల్లోకి నీరు చేర�
వర్షాకాలం మొద లు కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. నాటువేసే సమయం అయిపోతుందనే ఉద్దేశంతో గ్రామాల్లోని కొందరు యూపీ, బీహార్, పశ్చిమబెంగాల్కు చెందిన కూలీలను పిలిపిం�
పచ్చదనం కోరుకునే పట్నవాసులకు కారిడారే పూదోట, బాల్కనీయే బృందావనం. మొక్కలపై మక్కువ ఎక్కువ ఉన్నవాళ్లు ఇండోర్ ప్లాంట్స్ విరివిగా పెంచేస్తుంటారు. స్థలం ఉంది కదా అని మొక్కలు నాటేస్తారు.. కానీ, వాటి నిర్వహణల�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమా న్ని దృష్టిలో ఉంచుకొని వానకాలం సీజన్ ప్రారంభమయ్యాక రైతుబంధు పంపిణీకి శ్రీకారం చుట్టే ది. నాటి ప్రభుత్వం రైతుబంధు పంపిణీ చేసిన వి వరాలను పరిశీలిస్తే.. 2021లో జూన్ 21�
ఇక్కడ నిండా నీటితో కనిపిస్తున్నది వాగు కాదు.. నేషనల్ హైవేనే. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల పాటు కురిసిన వర్షానికి ములుగులోని జాతీయ రహదారి జలమయమై వాహనదారులకు చుక్కలు చూపిం చింది.
వానకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో బోరుబావుల నుంచి నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వానకాలం ప్రారంభమై వరద ప్రవాహాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించాల్సిన పంపింగ్ స్టేషన్లు నడిచే పరిస్థితి లేకుండా పోయింది.
దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్గార్డెన్ పురావస్తు ప్రదర్శన శాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పా లు... శిలాశాసనాలు... తాళపత్ర గ్రంథా లు... అరుదైన వస్త�
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు డెడ్స్టోరేజీకి చేరాయి. ఈ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గతేడాది తరహా
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకున్నది. ఈసారి అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం 2.94 లక్షల ఎకరాల్లో ఉండవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల�
వేసవి కాలం, చలికాలంలోనే కాదు.. వానల వేళా చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వర్షకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడమే! మాయిశ్చరైజర్ను ఇంట్లోనే తయారు చేసు�