పచ్చదనం కోరుకునే పట్నవాసులకు కారిడారే పూదోట, బాల్కనీయే బృందావనం. మొక్కలపై మక్కువ ఎక్కువ ఉన్నవాళ్లు ఇండోర్ ప్లాంట్స్ విరివిగా పెంచేస్తుంటారు. స్థలం ఉంది కదా అని మొక్కలు నాటేస్తారు.. కానీ, వాటి నిర్వహణల�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమా న్ని దృష్టిలో ఉంచుకొని వానకాలం సీజన్ ప్రారంభమయ్యాక రైతుబంధు పంపిణీకి శ్రీకారం చుట్టే ది. నాటి ప్రభుత్వం రైతుబంధు పంపిణీ చేసిన వి వరాలను పరిశీలిస్తే.. 2021లో జూన్ 21�
ఇక్కడ నిండా నీటితో కనిపిస్తున్నది వాగు కాదు.. నేషనల్ హైవేనే. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల పాటు కురిసిన వర్షానికి ములుగులోని జాతీయ రహదారి జలమయమై వాహనదారులకు చుక్కలు చూపిం చింది.
వానకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో బోరుబావుల నుంచి నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వానకాలం ప్రారంభమై వరద ప్రవాహాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో నీటిని ఒడిసిపట్టి సాగు, తాగునీటి అవసరాలకు మళ్లించాల్సిన పంపింగ్ స్టేషన్లు నడిచే పరిస్థితి లేకుండా పోయింది.
దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్గార్డెన్ పురావస్తు ప్రదర్శన శాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పా లు... శిలాశాసనాలు... తాళపత్ర గ్రంథా లు... అరుదైన వస్త�
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు డెడ్స్టోరేజీకి చేరాయి. ఈ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గతేడాది తరహా
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకున్నది. ఈసారి అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం 2.94 లక్షల ఎకరాల్లో ఉండవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల�
వేసవి కాలం, చలికాలంలోనే కాదు.. వానల వేళా చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వర్షకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడమే! మాయిశ్చరైజర్ను ఇంట్లోనే తయారు చేసు�
ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్ధేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజుకు 2లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధి
వానకాలం పంటల సాగుకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని వెంటనే అందజేయాలని రైతులు కోరారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ పీఏసీఎస్, నెక్కొండ సొసైటీలో రైతు భరోసాపై మంగళవారం అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వ
క్షేత్రస్థాయి పర్యటనలు లేవు. పారిశుధ్యం పడకేసింది. దోమలతో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. వీధికుక్కలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొత్త ప్రాజెక్టు�
వానాకాలం వచ్చిందంటే వర్షాలు, వరదలతో పాటు జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి అనారోగ్య సమస్యలు కూడా సర్వసాధారణం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమయంలో వర్షంలో తడవడం ఖాయం. కొందరికి చిరుజల్లుల్లో తడిసి