దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్గార్డెన్ పురావస్తు ప్రదర్శన శాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పా లు... శిలాశాసనాలు... తాళపత్ర గ్రంథా లు... అరుదైన వస్త�
సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు డెడ్స్టోరేజీకి చేరాయి. ఈ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపి చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గతేడాది తరహా
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకున్నది. ఈసారి అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం 2.94 లక్షల ఎకరాల్లో ఉండవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష ఎకరాల�
వేసవి కాలం, చలికాలంలోనే కాదు.. వానల వేళా చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వర్షకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం మాయిశ్చరైజర్ అప్లయ్ చేయడమే! మాయిశ్చరైజర్ను ఇంట్లోనే తయారు చేసు�
ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్ధేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజుకు 2లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధి
వానకాలం పంటల సాగుకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని వెంటనే అందజేయాలని రైతులు కోరారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ పీఏసీఎస్, నెక్కొండ సొసైటీలో రైతు భరోసాపై మంగళవారం అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వ
క్షేత్రస్థాయి పర్యటనలు లేవు. పారిశుధ్యం పడకేసింది. దోమలతో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. వీధికుక్కలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కొత్త ప్రాజెక్టు�
వానాకాలం వచ్చిందంటే వర్షాలు, వరదలతో పాటు జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి అనారోగ్య సమస్యలు కూడా సర్వసాధారణం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమయంలో వర్షంలో తడవడం ఖాయం. కొందరికి చిరుజల్లుల్లో తడిసి
Singareni | ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి సీఎం ఎన్ బలరామ్ అన్నారు. వర్షాకాలంలోనూ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా రోజుకు 2లక్షల టన్నుల ఉత�
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై సోమవారం సమావేశం నిర్వహించారు.
రైతులకు భరోసా కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమంలో వారే లేకపోవడంతో తూతూమంత్రంగా ముగించారు. మండలంలోని చీటకోడూర్ రైతు వేదికలో సోమవారం అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
సీజన్ల వారీగా వ్యవసాయ శాఖ పంటల నమోదు ప్రక్రియ (క్రాప్ బుకింగ్) చేపడుతుండగా.. ప్రస్తుత వానకాలం సీజన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో పంటల సర్వే మొదలైంది. వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో క్లస్టర్ల �
సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ దందా మూడు ‘పూలు..ఆరు కాయలు’ అన్న చందంగా సాగుతోంది. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్�