ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తేలికపాటి వర్షాలు తప్ప గట్టి వానలు కురవలేదు. దీంతో చెరువులు, చెక్డ్యామ్లు జలాలు లేక వెళవెళపోతున్నాయి. మరోవైపు అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగ
మండలంలో వానాకాలం వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వానకాలంలో చెరువులు, కుంటల కింద రైతు లు వరి పంటను సాగు చేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా మండలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేద�
నాలా పూడికతీత పనులు మే నెలాఖరు నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే వర్షాకాలం వచ్చి..జూలై ముగుస్తున్నా.. నేటికీ పనులు కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గ్రేటర్లో నాలా పూడికతీత నిరంతర ప�
ప్రకృతి సిద్ధంగా అడవుల్లో పెరిగే పుట్ట గొడుగుల రుచి అద్భుతంగా ఉంటుంది. ఇందులో సమృద్ధిగా పోషకాలు కూడా ఉండడంతో పుట్టగొడుగు (పుట్టకొక్కు)లకు భలే డిమాండ్ ఉన్నది. వర్షాకాలంలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఆహారం
కాలం ఏదైనా జుట్టు సమస్యలు సర్వసాధారణం. అయితే, వర్షాకాలం ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. వర్షంలో తడవడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. కురులు నిగారింపు కోల్పోతాయి. కుదుళ్లు బలంగా ఉన్నప్పుడే కురులు అందంగా కన�
రఘుపతిపేట గ్రా మ సమీపంలోని దుందుభీ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి మం డలం రఘుపతిపేట ప్రధాన రహదారిపై సీపీఎం, ఆయా సంఘాల నాయకులు ధర
రుణమాఫీ అర్హుల జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతున్నది. రేషన్కార్డు లేని కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు, పెన్షన్దారులకు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి రుణాన్ని మాఫీ చేయడ
తుఫాన్ ప్రభావం వల్ల సంగారెడ్డి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.చాలా ప్రాంతాల్లో రోజంతా ముసురు కురిసింది. వర్షాల వల్ల వానకాలంలో సాగు చేసిన పంటలకు ఊపిరి ఊదినట్లు అవుతున్నది. వర్షాలు లేక నారాయణఖేడ్ ప్రాంత�
వర్షాకాలం ప్రారంభమై సుమారు 40 రోజులు కావస్తున్నా వర్షాలు లేక వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో రెండు రోజులుగా ముసురు పట్టి కురుస్తున్న వర్షం సంతోషం నింపింది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్�
జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు వర్షం కురిసింది. సగటను 24.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గీసుగొండలో 25.6, దుగ్గొండిలో 26.2, నల్లబెల్లిలో 22.4, నర్సంపేటలో 24.6, ఖానాపురంలో 28.4, చెన్నారావు
‘చినుకు ఆగదు... వరద పారదు’...అన్న చందంగా మారింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత పరిస్థితి. వానకాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక కేవ లం ఆరుతడి పంటలకే పరిమితమైన రైతు లు ప్రధా
వానాకాలం ఒక్కతే రాదు. వెండి మబ్బుల మూట కట్టుకొని, వాన జల్లుల్ని పట్టుకొస్తుంది. గాలిలో ఎగిరే తుమ్మెదల్లాగే మేఘాలను చూడగానే మన మనసూ నృత్యం చేస్తుంటుంది.
నగరంలో మొక్కజొన్న కంకుల హవా వీస్తోంది. చల్లని వాతావరణంలో వేడివేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను ఆరగించడానికి నగరవాసులు అమితాసక్తి కనబరుస్తున్నారు. దీంతో కంకులకు మంచి డిమాండ్ ఏర్పడింది.