గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను ఈ ఏడాది కష్టనష్టాలు వెంటాడాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన అన్నదాతలను కొత్తగా వచ్చిన ప్రభుత్వమూ మరింత కుంగదీసింది. గత కేసీఆర్ ప్రభుత్వం క�
ఈ ఏడాది రుతుపవన సీజన్లో 7.6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలో అధిక వర్షాలు కురిశాయని వెల్
వానకాలంలోనూ తాగునీటి కోసం గిరిజన గ్రామాల ప్రజలు తంట్లాడుతున్నారు. మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలోని పలు కాలనీల వాసులు అవస్థలు
కళ్లలో ఒత్తులేసుకొని కోటి ఆశలతో ఎదురుచూసిన కర్షకులను కనీస కనికరం లేకుండా నిలువునా వంచించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుభరోసా నుంచి మొదలుకొని రుణమాఫీ దాకా అన్నింటా దగా చేసింది. చివరికి సీజన్ ముగిసినా �
రైతుకు భరోసా ఇచ్చే చేయి కనిపించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లలో పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడకుండా అమలు చేసిన రైతుబంధు పథకం పేరు మారిందే తప్పా ఆచరణలో చేయూతను అందించడం లేదు. ప్�
రైతుల నుంచి వానకాలం ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు తప్పేలా లేవు. సివిల్ సైప్లె సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోబోమని రైస్మిల్లర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సన్న బియ్యం సీఎంఆర్, బకాయ
వాన కాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇందుకోసం
కార్యాచరణ రూపొందించింది. ఈ సీజన్లో 4లక్షల టన్నుల ధాన్య సేకరణను లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గన్నీ బ్యాగులు, టార
వానకాలం ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభించనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సైప్లె జిల్లా
2023-24 వానకాలం సీజన్కుగానూ మొత్తం 63,513 మెట్రిక్ టన్నుల ధాన్యం 65 రైస్ మిల్లులకు కేటాయించారు. ఇందుకుగానూ మిల్లర్లు బియ్యం రూపకంగా 45,353 మెట్రిక్ టన్నులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 38,
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు ఉప్పల్ బండ్లగూడలో అత్యధికంగా 2.15సెం.మీలు, లింగోజిగూడలో 1.78, నాగోల్లో 1.7
కౌకుంట్ల మండల కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పనులకు మరమ్మతులు నిర్వహ�
వానకాలంలో జ్వరాలు పీడించడం సహజం. వీటిలో ప్రధానంగా ఇన్ఫ్లూయెంజా ప్రభావం అధికంగా ఉంటుంది. శ్వాస వ్యవస్థలో భాగమైన ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇన్ఫ్లూయెంజా సంభవిస్తుంది.
నారాయణపేట జిల్లాలోని రోడ్లెక్కితే ఒళ్లు హూనమవుతోంది. గతుకులు.. బురద రోడ్లపై ముందుకు వెళ్లాలంటే ని త్యం సాహసం చేయాల్సిందే.. అది జిల్లా కేంద్రమై నా.. మండల కేంద్రమైనా.. గ్రామాలు, తండాలైనా ఇదే దుస్థితి.. వర్షాకా�