వికారాబాద్ జిల్లాలో ఈ వానకాలంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటను అన్నదాతలు సా గు చేశారు. గత కొన్నేండ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది.
సర్కారు వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ ప్రజారోగ్యంపై పట్టనట్లు వ్యవహరిస్తున్నది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించిన గత ప్రభుత్వం, కోరు�
‘అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ‘ఈ వానకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతున్నాం’ అని మంత్రి తుమ్మల నాగేశ
Sand Rate Hike | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. టన్ను ఇసుక ధర మళ్లీ రూ.2,200 నుంచి రూ.2,500 వరకు ఎగబాకింది. గత ఆగస్టులో వర్షాల సందర్భంగా రూ.2,500కు చేరుకున్నప్పటికీ, వర్షాలు తగ్గాక �
వానకాలంలో సహజంగా విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉన్నది. జోరు వానకాలంలోనూ విద్యుత్తు వినియోగం ఎండాకాలాన్ని తలపిస్తున్నది.
మరోవారం రోజులు గడిస్తే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. కానీ, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో జలాలతో నిండక పోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరినాట్లు వేసి
వేసవిలో ఎండల తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులు పడటం సాధారణమే అయినా.. అలాంటి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలంలోనూ కనిపిస్తున్నది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నా
వానకాలం సీజన్లో కూరగాయల మార్కెట్, ప్రధాన కూడళ్లలో బుట్టలు, తట్టల్లో ఎక్కువగా దర్శనమిస్తాయి బోడ కాకరకాయలు. ఇవి వానకాలం సీజన్లోని జూలై, ఆగస్టుతోపాటు సెప్టెంబర్ ప్రథమార్థంలో మాత్రమే మార్కెట్లో లభిస్
వర్షాకాల నేపథ్యంలో పురాతన భవనాలు, సెల్లార్ ప్రమాదాలపై జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం అప్రమత్తమై చర్యలు వేగవంతం చేసింది. ప్రమాదకర భవనాలపై జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్ర
సంగారెడ్డి జిల్లా ముత్తంగి, ఇస్నాపూర్, చిట్కుల్ గ్రామాల్లో తాగునీరు రాక ప్రజలు పరేషాన్ అవుతున్నారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామానికి వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడంలేదు. ఇస్నాపూర్లోను వా�
నెల రోజులపాటు సమృద్ధిగా వర్షాలు కురిసినా వాటిని ఒడిసిపట్టడంలో అధికారులు, సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కాల్వల కింది సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఎత్తిపోతల పథకాలపై ఆధారపడిన రైతులు అయోమయానికి గు
పొలాల మధ్య దిష్టిబొమ్మలా నిర్మించిన బ్రిడ్జిలోని చిన్న భాగం బీహార్లో స్థానికులను వెక్కిరిస్తూ ఉంది. రెండు వైపులా వెళ్లడానికి అనుసంధానిస్తూ రోడ్డు మార్గం లేదు. స్థల సేకరణ చేయలేదు. అలాంటప్పుడు పొలం మధ్�