2023-24 వానకాలం సీజన్కుగానూ మొత్తం 63,513 మెట్రిక్ టన్నుల ధాన్యం 65 రైస్ మిల్లులకు కేటాయించారు. ఇందుకుగానూ మిల్లర్లు బియ్యం రూపకంగా 45,353 మెట్రిక్ టన్నులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 38,
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9గంటల వరకు ఉప్పల్ బండ్లగూడలో అత్యధికంగా 2.15సెం.మీలు, లింగోజిగూడలో 1.78, నాగోల్లో 1.7
కౌకుంట్ల మండల కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పనులకు మరమ్మతులు నిర్వహ�
వానకాలంలో జ్వరాలు పీడించడం సహజం. వీటిలో ప్రధానంగా ఇన్ఫ్లూయెంజా ప్రభావం అధికంగా ఉంటుంది. శ్వాస వ్యవస్థలో భాగమైన ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఇన్ఫ్లూయెంజా సంభవిస్తుంది.
నారాయణపేట జిల్లాలోని రోడ్లెక్కితే ఒళ్లు హూనమవుతోంది. గతుకులు.. బురద రోడ్లపై ముందుకు వెళ్లాలంటే ని త్యం సాహసం చేయాల్సిందే.. అది జిల్లా కేంద్రమై నా.. మండల కేంద్రమైనా.. గ్రామాలు, తండాలైనా ఇదే దుస్థితి.. వర్షాకా�
వికారాబాద్ జిల్లాలో ఈ వానకాలంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటను అన్నదాతలు సా గు చేశారు. గత కొన్నేండ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది.
సర్కారు వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ ప్రజారోగ్యంపై పట్టనట్లు వ్యవహరిస్తున్నది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించిన గత ప్రభుత్వం, కోరు�
‘అధికారంలోకి రాగానే పంటల బీమా అమలు చేస్తాం’ అని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ‘ఈ వానకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతున్నాం’ అని మంత్రి తుమ్మల నాగేశ
Sand Rate Hike | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. టన్ను ఇసుక ధర మళ్లీ రూ.2,200 నుంచి రూ.2,500 వరకు ఎగబాకింది. గత ఆగస్టులో వర్షాల సందర్భంగా రూ.2,500కు చేరుకున్నప్పటికీ, వర్షాలు తగ్గాక �
వానకాలంలో సహజంగా విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉన్నది. జోరు వానకాలంలోనూ విద్యుత్తు వినియోగం ఎండాకాలాన్ని తలపిస్తున్నది.
మరోవారం రోజులు గడిస్తే వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. కానీ, సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో జలాలతో నిండక పోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరినాట్లు వేసి
వేసవిలో ఎండల తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులు పడటం సాధారణమే అయినా.. అలాంటి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలంలోనూ కనిపిస్తున్నది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నా