నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్లో ధాన్యం విక్రయించుకున్న కొంత మంది మిల్లర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారుల్లో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ధాన్యం షిఫ్టింగ్కు పా�
కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా అమలులో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇకపై రైతుభరోసా పథకం కోసం ప్రతి రైతు నుంచీ సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ) తీసుకోవాలని యోచిస్తున్నట్టు ప్రచ�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా సంగతి మాత్రం జాడలేకుండా పోతోంది. ఇప్పటికే గడిచిన వానకాలం సీజన్లోనూ రైతుభరోసా కింద అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయాన్ని అందించని రేవంత్ సర్కారు.. ఇప్పు�
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ వానకాలం సీజన్లో 91.61 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది పౌరసరఫరాల సంస్థ లక్ష్యం.
వానకాలం ముగిసి శీతాకాలం షురూ కావడంతో జిల్లాలో చలి క్రమంగా పెరుగుతున్నది పగలు కాస్త పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ సాయంత్రం కాగానే దాని తీవ్రత ఎక్కువ అవుతున్నది. చీకటి పడగానే షురూ అవుతున్న చలి ప్రభావం త�
జిల్లాలో వానకాలం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏ రోడ్డు చూసినా వడ్ల రాశులతో కనిపిస్తున్నది. రైతులు రోడ్లపైన పంట నూర్పిళ్లు చేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పంట నూర్పిళ్ల మ�
కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఏదో జరుగుతుందనుకొని అనుకున్నామని, తీరా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మోసపోయి గోస పడుతున్నామని పత్తి రైతులు, ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
వానకాలం పత్తి పండించిన రైతులు పరేషాన్లో ఉన్నారు. ఈసారి అధిక వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికి రాగా, రైతులకు కూలీల కొరత వేధిస్తున్నది. కూలీలు దొరక్క కర్ణాటక, �
జిల్లాలో వానకాలం పంట దాదాపు చేతికిరాగా, రైతాంగం అప్పుడే యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో సాగు విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 1,24,292 ఎకరాల్లో పంట సాగవనున్నదని ప్రణాళికలు సిద్ధ�
అన్నదాతలను నిలువుదోపిడీ చేయడమే ప్రజాపాలనా? అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లబెల్లిలోని తన స్వగృహంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
సీఎంఆర్, సన్నధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నంబర్ 27పై మిల్లర్లు ఆగ్రహిస్తున్నారు. కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన సర్కారు, చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడుతున్నా�
వానకాలం ధాన్యం సేకరణ, సన్న బియ్యం, సీఎంఆర్ మిల్లింగ్పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 27పై మిల్లర్లు మండిపడుతున్నారు. ఈ జీవోలో నిబంధనలు విధించిన స ర్కారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదని వి మర్శించారు. నిజాయ�
జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఉదయాదిత్య భవన్లో మంగళవారం ఆయా అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గ�
అన్నదాతల కోసం బీఆర్ఎస్ మరో పోరుకు సిద్ధమైంది. వానకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వమంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యాఖ్యలు, రైతుభరోసా ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు �