వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసేలా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ) డైరెక్టర్ కమలాసన్రెడ్డి నేతృత్వంలో బుధవారం సికింద్రాబాద్�
వానకాలం సీజన్ మొదలవుతుంది.. రైతులందరూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి వ్యాపారుల నుంచి విధిగా రశీదులను స్వీకరించాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్య�
వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు సహజం. గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఎలాంటి వైరస్లు అయినా బలంగా, వేగంగా విస్తరిస్తాయి. అందుకని ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పట
ఒక వైపు వానకాలం సీజన్ సమీపిస్తుండడం, మరోవైపు ముందస్తు వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పను ల్లో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా పంటల కోసం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకునేందుకు ఎరువులు, విత్తనాల దుకాణా
జహీరాబాద్ పట్టణంలోని అల్గోల్ బైపాస్ వెళ్లే దారిలో వర్షాలు కురిస్తే ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ఈ మార్గంలో రోడ్డుతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు
గ్రేటర్లో వానలు షురువయ్యాయి. 2009 తరువాత 15 రోజుల ముందే వర్షాకాలం ప్రారంభమైంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా వానలు కురుస్తుండటంతో నగరం అప్పుడే చిత్తడిగా మారింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో పాట�
ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్నా మొదటి వరుసలో ఉంటారు. ప్రస్తుతం రూపొందుతోన్న ప్రస్టేజియస్ సినిమాల్లో ఎక్కువ శాతం కథానాయిక రష్మికే.
గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విదల్చడంలేదు. దీంతో గ్రామపంచాయతీల నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడింది. గ్రామాల్లో పైపులైన్ల మరమ్మతులు, �
గతేడాది వచ్చిన వరదలను ఖమ్మం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన మున్నేరు వరద వందల కుటుంబాలను అతలాకుతలం చేసింది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడిపిన క్షణాలు కండ్ల ముందే కదలాడుత�
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతులకు జీలుగ, జను ము విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచలే�
వానకాలం సమీపిస్తున్నది. కానీ జిల్లాకు అవసరమైన జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు వారాల్లో వరి సాగు చేసే రైతులు జీలుగ కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా ఆలస్యమైతే సాగు కూడా వెనుకబడుతుందని వారు వాపో�
కోర్ సిటీలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం చేపట్టిన జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను మంగళ వారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్తో కలిసి పరిశీలించారు.
Monsoon : మాన్సూన్ మరీ ముందే వచ్చేస్తోంది. మరో 4, 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఇవాళ ఐఎండీ ఈ తాజా అప్డేట్ ఇచ్చింది. నైరుతి వేగంగా కదలడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ చెప్పి
యాసంగి రైతుభరోసా పెట్టుబడి సాయంపై మిగిలిన రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ సీజన్కు కూడా రేవంత్రెడ్డి సర్కారు ఎగనామం పెట్టినట్టేనా? అంటే ప్రభుత్వవర్గాలు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్ మ
గత యాసంగిలో అతివృ ష్టి, అనావృష్టితో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు వానకాలంలో పంటల సాగు కోసం రైతు భరోసా పెట్టుబడి సాయంపై ఆశలు పెట్టుకున్నా రు. వర్షాకాల పంటల సాగు కోసం ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు ప�