కోర్ సిటీలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం చేపట్టిన జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను మంగళ వారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్తో కలిసి పరిశీలించారు.
Monsoon : మాన్సూన్ మరీ ముందే వచ్చేస్తోంది. మరో 4, 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఇవాళ ఐఎండీ ఈ తాజా అప్డేట్ ఇచ్చింది. నైరుతి వేగంగా కదలడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ చెప్పి
యాసంగి రైతుభరోసా పెట్టుబడి సాయంపై మిగిలిన రైతులు ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ సీజన్కు కూడా రేవంత్రెడ్డి సర్కారు ఎగనామం పెట్టినట్టేనా? అంటే ప్రభుత్వవర్గాలు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్ మ
గత యాసంగిలో అతివృ ష్టి, అనావృష్టితో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు వానకాలంలో పంటల సాగు కోసం రైతు భరోసా పెట్టుబడి సాయంపై ఆశలు పెట్టుకున్నా రు. వర్షాకాల పంటల సాగు కోసం ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు ప�
మరికొన్ని రోజుల్లో వర్షాకాలం పంటల సాగు ప్రారంభమయ్యే నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారించకుండా పంటల మార్పిడి విధానంపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
వానకాలం సీజన్ విత్తనాలకు సంబంధిం చి రైతులు ఇబ్బంది పడొద్దని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం సీడ్ అండ్ రిసెర్చ్ టెక్నాలజీ(ఎస్ఆర్టీసీ)డైరెక్టర్ మాధవీలత సూచించారు. రాష్ట్రంలోని నేలలక�
రాబోయే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు, అసంపూర్తిగా ఉన్న నాలా అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎం�
భారత వాతావరణ విభాగం వ్యవసాయ రంగానికి శుభవార్తనందించింది. వచ్చే వానకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని మంగళవారం వెల్లడించింది. తెలంగాణతోపాటు మరాఠ్వాడా ప్రాంతంలో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుంద�
‘జై బాపు, జై భీం, జై సంవిధాన్' పేరుతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులను నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్య�
వానాకాలం సీజన్లో 10లక్షల ఎకరాలకు వరి విత్తనాలతోపాటు, కంది, పెసర, మినుము విత్తనాలకు లోటులేకుండా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విత�
వానకాలం సీజన్కు ముందే రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లో శుక్రవారం వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించా
మండలంలోని నల్లమలకు స మీపంలోనిముక్కిడిగుండం నుంచి వర్షకాలంలో బయటకు రావాలంటే జలవలయాన్ని ఛేదించాల్సి వచ్చేది. గ్రా మ సమీపంలోని పెద్దవాగు వర్షాకాలంలో ఉధృతంగా పా రుతుండడంతో వానకాలంలో కొద్దిరోజులు బాహ్య ప�
రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలు తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు.
వానాకాలం, ఎండాకాలం పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా వదిలేస్తారు. దీంతో పంట పొలంలో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువలే�