కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందా..? రైతు భరోసా అమలులో అన్నదాతకు మొండిచెయ్యి చూపించిందా..? యాసంగి సీజన్లో పెట్టుబడి అందని రైతులకు ఎగనామం పెట్టినట్టేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున
Mettu Kumar Yadav | పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ కాలనీలో శనివారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించి డ్రైనేజీ సమస్యను తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పలు చోట్ల నాల�
జిల్లాలో వానకాల పంటల సాగుకోసం అన్నదాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయం, బోనస్ డబ్బులు రాకపోవడంతో పంటల సాగుకు మళ్లీ వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద అప్పు
ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యుల పూర్తి బాధ్యత మెడికల్ ఆఫీసర్లదేనని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీలోని 29 పీహెచ్సీల మెడికల్ ఆఫీ
వర్షాకాలం మొదలైనా వైద్య ఆరోగ్యశాఖలో కదలిక లేదు. సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యచరణ లేదు. అసలే ఒక పక్క కరోనా కలకలం రేపుతున్న సమయంలో సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అయోమయం నెలకొనే పరిస
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా నడుస్తున్నదని, మంత్రుల జాడ లేకుండా పోయిందని, పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో గురువార�
రాష్ట్రంలో సాధారణకంటే ఎకువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధి�
Tea | వర్షాకాలం వచ్చేస్తున్నది. చల్లగా చిరుజల్లులు పడుతూ ఉంటే.. వేడివేడిగా కాఫీనో, చాయో తాగాలని మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. అప్పటికే ఉదయం - సాయంత్రం కాఫీ/టీ తాగే అలవాటు ఎలాగూ ఉంటుంది. ఈ క్రమంలో రోజుకు ఐదారు సార్�
Seasonal Diseases | వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో సుధాకర్ నాయక్ వైద్య సిబ్బందిని కోరారు.
వానకాలం వచ్చినా మెదక్ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తికాలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 498 సెంటర్ల ద్వారా 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, 3.10
Rainy Season | వేసవి కాలంలో కాసిన ఎండలు.. వానకాలంలో కురిసే వానలను సమన్వయం చేయడానికి పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ప్రజలు ఇంగువ బెల్లంను ఉండలుగా చేసుకుని మింగుతారు.
వర్షాకాలం మొదలు కాబోతున్నది. వర్షాలతోపాటే దోమల బెడద పెరగనున్నది. వాటితో వ్యాధుల ముప్పు కూడా రాబోతున్నది. ఈ క్రమంలో బాల్కనీ, టెర్రస్పై కొన్నిరకాల మొక్కలను పెంచుకుంటే.. దోమలతో ఇబ్బంది తప్పుతుంది.
హైదరాబాద్లో వానాకాలం నేపథ్యంలో హైడ్రా నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టింది. నగరంలోని నాలాల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రసూల్పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు పాట్�
Agricultural scientists | వానకాలంలో సాగు చేసే పంటలకు రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆదిలాబాద్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు.