వానకాలం సీజన్ మొదలైనా రాష్ట్రంలో చేపల పిల్లల ఉచిత పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంపిణీ ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు.
మనదేశంలో ఎండకాలం తర్వాత వానకాలం రాకతోనే అనేక రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. పిల్లల్లో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. వానకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, విరేచనాలు, యూరిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల
వర్షాకాలం వచ్చిందంటే వాహనాల వినియోగం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. వర్షంలో డ్రైవ్ చేయడం ప్రమాదకరమని అంటున్నారు. లైట్ నుంచి బ్రేక్ వరకు ప్రతీది నాణ్యతగా ఉండేల పరిశీ�
వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఇలా ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్ డీఎంఅండ్హెచ్ఓ పరిధిలో 297 డెంగ్యూ కేసులు నమోదవగా..
రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. వానకాలం సీజన్ మొదలై మక్క పంట వేసే అదును దాటిపోతున్నా అందడం గగనమే అవుతున్నది. అందుకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరడమే నిదర్శనంగా నిల
గ్రేటర్ రోడ్లను కొందరు అడ్డగోలుగా తవ్వేస్తున్నారు.. సివరేజీ, పైపులైన్, కేబుల్స్ పనులంటూ రోడ్లను తవ్వి పనులు పూర్తయ్యాక మళ్లీ వేయడం లేదు. కొన్ని చోట్ల మట్టిపోసి వెళ్తుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వ�
గ్రేటర్లో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వర్షం కురుస్తున్నది. అయితే ఈ సారి వానాకాలం కష్టాల నివారణ బాధ్యతలను భుజానే వేసుకున్న హైడ్రా..ఇప్పటికే 4100 మంది సిబ్బందితో రెండు రకాల మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్
మున్ముందు ఎరువులకు ఇబ్బంది రానున్నదా..? సకాలంలో కేటాయింపులు లేకుంటే కొరత తీవ్రం కానున్నదా..? అంటే అధికారుల అంచనాల ప్రకారం అవుననే తెలుస్తున్నది. ముఖ్యంగా సాగులో అత్యధికంగా వినియోగించే యూరియాకు వచ్చే నెలల�
వ్యవసాయ సీజన్ వచ్చిందంటే చాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల గోస వర్ణనాతీతం. లాఠీదెబ్బలు తింటే తప్ప యూరియా బస్తా దొరికేది కాదు. షాపుల ముందు చెప్పుల క్యూలైన్లు, పోలీస్స్టేషన్లలో ఎరువుల అమ్మకాలు... ఇ
Seasonal Deseases | వాతావరణంలో జరిగిన మార్పులతోనే అధిక శాతం సీజనల్ రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు. జ్వరం ఇతర లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని లేకపోతే ప్రాణానికి ముప్పు తప్పదని చ�
Cleanliness | వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రేబర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి మాధవ్జాదవ్. ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు.
దేశంలోని చాలా ప్రాంతాల్లో జూలై నెలలో సాధారణం కన్నా అధిక స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం సూచించింది. మధ్య భారతం, ఉత్తరాఖండ్, హర్యానాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
గ్రేటర్లో ప్రమాదకరంగా మారిన శిథిల భవనాల కూల్చివేతలపై బల్దియా స్పెషల్ డ్రైవ్ నత్తనడకన సాగుతోంది. వర్షాకాలం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు సర్కిళ్ల వారీగా క