రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజులుగా గ్రేటర్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి 7 గంటలవరకు నగరంలోని షేక్పేట్ ప్రాంతంలో 3.58సెం.మీ, లంగర్హౌస్ 2.38సెం.మీ, గచ్చిబౌలి 1.70సెం.మీ, మెహదీపట్నం 1.43సెం.
రాష్ట్రంలో డెంగీ ప్రమాదఘంటికలు మోగిస్తున్నది. భారీగా నమోదవుతున్న కేసులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ నాటికి 1,200 కేసులు నమోదయ్యాయి. ఒక్క జూన్లోనే 500 పైగా కేసులు నమోదయ్యాయంటే పరి�
వానకాలం సీజన్కు రూ.50కోట్ల పంట రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్ల�
వర్షాకాలంలో ఫర్నిచర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాతావరణంలో ఉండే అధిక తేమ వల్ల చెక్క టేబుల్స్, కుర్చీలు, సోఫాలు, అల్మారాలు, మంచాలు ఎక్కువగా దెబ్బతింటాయి. కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. వర్షాకాలం�
వ్యవసాయ శాఖ బుధవారం వెల్లడించిన వానకాలం పంటల సాగు లెక్కలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవైపు వర్షాలు కురవక, సాగు ముందుకు కదలక రైతులు ఆందోళన చెందుతుంటే, ఇంకోవైపు వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో నిరుటితో సమానంగా
Health tips | బోడ కాకరకాయ (Spiny gourd) చూడటానికి గుండ్రంగా, ఆకుపచ్చగా, దానిపైన సుతిమెత్తని పిలకలతో ఉంటుంది. ఈ బోడ కాకరకాయలతో కూర వండితే వచ్చే రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే బోడ కాకరకాయ కూరతో రుచి మాత్రమే కాదు, అన�
రుతువుల్లో మార్పులతో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వానకాలంలో కలుషితమైన నీళ్లు, ఆహారం కారణంగా డయేరియా, కలరా లాంటి వ్యాధులు వ్యాపిస్తుంటాయి. పరిశుభ్రత పాటిస్తుండటం, జీవన ప్రమాణాలు పెరగడంతో కలరా అ
ఎంజీకేఎల్ పరిధిలోని కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ వద్ద డీ-8 కెనాల్లోకి దిగి రైతులు నిరసన తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు దృష్టి సారించారు. వానకాలం ప్రారంభకావడంతో పలు రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుకుండా అధికారులు చర్య
వానకాలం లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. హైలెవల్ వంతెనలు నిర్మించి అవస్థలు తీర్చాలని బోయినపల్లి మండల ప్రజలు కోరుతున్న
రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి నడ్డాకు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అంద�