అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడి..దళారులకు పెద్దఎత్తున యూరియా తరలిస్తూ సాధారణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని టీఆర్ఎస్ నేత, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అ�
వానకాలం వచ్చిందంటే గోదావరి ముంపు ప్రాంతవాసులను ‘వరద భయం’ వెంటాడుతున్నది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ‘గుండెలు గుబేల్' అంటుంటాయి. ఎందుకంటే ప్రతి యేటా వరద కష్టాలు తప్పడం లేదు. కొన్ని ఏళ్లుగా జూలై నెల
Medical Camps | వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ జితేంద్ర రెడ్డి కోరారు.
ఓ వైపు వర్షాలు పడుతుంటే.. మరోవైపు సరిపడా యూరియా దొరకక రైతన్న కుతకుతలాడుతున్నడు. వానకాలం సీజన్లో పంటల సాగు కోసం విత్తనాలు వేసిన రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు.
వర్షాకాలం పూర్తయ్యేంతవరకు మూడు నెలలపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు డెంగ్యూ , మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ తెలిపారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కొంతమంది శుభ్రత పేరుతో పదే పదే హ్యాండ్వాష్ లిక్విడ్తో చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇంట్లో దుర్వాసనను పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. అంతేకాదు, ఫ్లోర్ కీనర్స�
వానాకాలం సీజన్ మొదలై దాదాపుగా రెండున్నర నెలలు గడుస్తోంది. భారీగా కురిసిన వానలంటూ ఏమీ లేవు. వరద పోటెత్తడం లేదు. భారీ వర్షాలు కురియడం లేదు. కొద్ది రోజులైతే ఆగస్టు మాసం కూడా ముగియనుంది.
ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కాపాడటంలోనూ నీళ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. శరీరంలో
తగినంత నీరు ఉన్నప్పుడే.. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే, వేసవిలో మాదిరిగా.. వర్షాకాలంలో ఎక్కువగా దాహం వేయదు.
వానాకాలం సాగు, తాగునీటి అవసరాల కోసం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 148 టీఎంసీలు ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్కు తెలంగాణ న�
ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా ఏఎమ్మార్పీ మాత్రం ఎండిపోతుంది. ముందు చూపులేని అధికారులు మోటార్ల మరమ్మతు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడతో ఏఎమ్మార్పీ ఎడారిగా మార�