అసలే వర్షాకాలం...చెరువుల సమీపంలో ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన జీహెచ్ఎంసీ మీనమేషాలు లెక్కిస్తున్నది. వాస్తవంగా వర్షాకాలానికి రెండు నెలలు ముందుగానే పెద్ద చెరువులో వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్ల
వర్షాకాలంలో రోడ్లను తవ్వడాన్ని నిషేధిస్తున్నాం.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
రాష్ట్రంలో 2025-26కు సంబంధించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతులకు ఉపయోగకరమైన, డిమాండ్ ఉన్న పరికరాలను గుర్తించి, వాటిన
వానాకాలంలో సీజనల్ వ్యాధులు (Seasonal Diseases) ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతీ ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధులు దూరం అవుతాయని ఏఎన్ఎం అనురాధ సూచించారు.
గత యాసంగి సంబంధించిన రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వకుండానే ఆదరా బాదరాగా ప్రస్తుత వానకాలం సీజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయడం గందరగోళానికి తావిస్తున్నది.
అర్హులైన రైతులు రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. వానకాలం 2025 సీజన్కు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతుభరోసా కింద మెదక్ జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు 2,
వర్షాకాలం మొదలు కాబోతున్నది. ఈ కాలంలో వాహనాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే.. వానలతో వాటికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి, భారీ వర్షాలు మొదలుకాకముందే.. వాహనాల విషయంలో కొన్ని ముందుజ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందా..? రైతు భరోసా అమలులో అన్నదాతకు మొండిచెయ్యి చూపించిందా..? యాసంగి సీజన్లో పెట్టుబడి అందని రైతులకు ఎగనామం పెట్టినట్టేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున
Mettu Kumar Yadav | పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఉన్న అంబేద్కర్ కాలనీలో శనివారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పర్యటించి డ్రైనేజీ సమస్యను తెలుసుకున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పలు చోట్ల నాల�
జిల్లాలో వానకాల పంటల సాగుకోసం అన్నదాత తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుభరోసా పెట్టుబడి సాయం, బోనస్ డబ్బులు రాకపోవడంతో పంటల సాగుకు మళ్లీ వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద అప్పు
ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యుల పూర్తి బాధ్యత మెడికల్ ఆఫీసర్లదేనని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీలోని 29 పీహెచ్సీల మెడికల్ ఆఫీ
వర్షాకాలం మొదలైనా వైద్య ఆరోగ్యశాఖలో కదలిక లేదు. సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించి ఎలాంటి ముందస్తు కార్యచరణ లేదు. అసలే ఒక పక్క కరోనా కలకలం రేపుతున్న సమయంలో సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అయోమయం నెలకొనే పరిస