మరికొన్ని రోజుల్లో వర్షాకాలం పంటల సాగు ప్రారంభమయ్యే నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారించకుండా పంటల మార్పిడి విధానంపై దృష్టి సారించాలని వ్యవసాయాధికారులు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
వానకాలం సీజన్ విత్తనాలకు సంబంధిం చి రైతులు ఇబ్బంది పడొద్దని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం సీడ్ అండ్ రిసెర్చ్ టెక్నాలజీ(ఎస్ఆర్టీసీ)డైరెక్టర్ మాధవీలత సూచించారు. రాష్ట్రంలోని నేలలక�
రాబోయే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు, అసంపూర్తిగా ఉన్న నాలా అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎం�
భారత వాతావరణ విభాగం వ్యవసాయ రంగానికి శుభవార్తనందించింది. వచ్చే వానకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని మంగళవారం వెల్లడించింది. తెలంగాణతోపాటు మరాఠ్వాడా ప్రాంతంలో ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదవుతుంద�
‘జై బాపు, జై భీం, జై సంవిధాన్' పేరుతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం దేగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులను నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్య�
వానాకాలం సీజన్లో 10లక్షల ఎకరాలకు వరి విత్తనాలతోపాటు, కంది, పెసర, మినుము విత్తనాలకు లోటులేకుండా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం విత�
వానకాలం సీజన్కు ముందే రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లో శుక్రవారం వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించా
మండలంలోని నల్లమలకు స మీపంలోనిముక్కిడిగుండం నుంచి వర్షకాలంలో బయటకు రావాలంటే జలవలయాన్ని ఛేదించాల్సి వచ్చేది. గ్రా మ సమీపంలోని పెద్దవాగు వర్షాకాలంలో ఉధృతంగా పా రుతుండడంతో వానకాలంలో కొద్దిరోజులు బాహ్య ప�
రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలు తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు.
వానాకాలం, ఎండాకాలం పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా వదిలేస్తారు. దీంతో పంట పొలంలో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువలే�
కరువు నిధుల కోసమే హస్తం పాలకులు కరువును అరువు తెచ్చా రు. రాష్ట్రంలో జలాశయాలు నిండుకున్నాయని, భూగర్భ జలా లు అడుగంటిపోయాయని, నీళ్లుంటేనే సాగు చేయాలని స్వయంగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరె�
రాబోయే వర్షాకాలంలో వరద ముంపు తప్పదా? కాలనీలు, బస్తీలు వరద నీటిలో మునగాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రతి ఏటా జనవరి నుంచే ప్రారంభం అయ్యే డీసిల్టింగ్ (పూడికతీత) పనులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల మ�
రాష్ట్రంలో వానకాలం సీజన్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా ఇప్పటికే వరం�
చికన్పాక్స్ను వాడుక భాషలో అమ్మవారు, తల్లి అని పిలుస్తారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వానకాలం, చలికాలంలోనే ఎక్కువగా వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎండకాలంలో కూడా కొన్ని �