వానకాలం సీజన్కు ముందే రైతులకు విత్తనాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్లో శుక్రవారం వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించా
మండలంలోని నల్లమలకు స మీపంలోనిముక్కిడిగుండం నుంచి వర్షకాలంలో బయటకు రావాలంటే జలవలయాన్ని ఛేదించాల్సి వచ్చేది. గ్రా మ సమీపంలోని పెద్దవాగు వర్షాకాలంలో ఉధృతంగా పా రుతుండడంతో వానకాలంలో కొద్దిరోజులు బాహ్య ప�
రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలు తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు.
వానాకాలం, ఎండాకాలం పంటల తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు చాలా మంది రైతులు భూమిని దున్నకుండా వదిలేస్తారు. దీంతో పంట పొలంలో కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువలే�
కరువు నిధుల కోసమే హస్తం పాలకులు కరువును అరువు తెచ్చా రు. రాష్ట్రంలో జలాశయాలు నిండుకున్నాయని, భూగర్భ జలా లు అడుగంటిపోయాయని, నీళ్లుంటేనే సాగు చేయాలని స్వయంగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరె�
రాబోయే వర్షాకాలంలో వరద ముంపు తప్పదా? కాలనీలు, బస్తీలు వరద నీటిలో మునగాల్సిందేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రతి ఏటా జనవరి నుంచే ప్రారంభం అయ్యే డీసిల్టింగ్ (పూడికతీత) పనులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల మ�
రాష్ట్రంలో వానకాలం సీజన్లో జరిగిన పత్తి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దాని ఆధారంగా ఇప్పటికే వరం�
చికన్పాక్స్ను వాడుక భాషలో అమ్మవారు, తల్లి అని పిలుస్తారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వానకాలం, చలికాలంలోనే ఎక్కువగా వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎండకాలంలో కూడా కొన్ని �
నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్లో ధాన్యం విక్రయించుకున్న కొంత మంది మిల్లర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారుల్లో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ధాన్యం షిఫ్టింగ్కు పా�
కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా అమలులో కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. ఇకపై రైతుభరోసా పథకం కోసం ప్రతి రైతు నుంచీ సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ) తీసుకోవాలని యోచిస్తున్నట్టు ప్రచ�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా సంగతి మాత్రం జాడలేకుండా పోతోంది. ఇప్పటికే గడిచిన వానకాలం సీజన్లోనూ రైతుభరోసా కింద అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయాన్ని అందించని రేవంత్ సర్కారు.. ఇప్పు�
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని చేరుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ వానకాలం సీజన్లో 91.61 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది పౌరసరఫరాల సంస్థ లక్ష్యం.
వానకాలం ముగిసి శీతాకాలం షురూ కావడంతో జిల్లాలో చలి క్రమంగా పెరుగుతున్నది పగలు కాస్త పర్వాలేదు అనిపిస్తున్నప్పటికీ సాయంత్రం కాగానే దాని తీవ్రత ఎక్కువ అవుతున్నది. చీకటి పడగానే షురూ అవుతున్న చలి ప్రభావం త�