మహానగర ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైలు అత్యంత కీలకంగా మారింది. రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ చిక్కులు లేకుండా నిర్ణీత సమయంలో కచ్చితంగా గమ్య స్థానాన్ని చేరుకునేలా ప్రధాన ప్రయాణ సాధనంగా మెట్రో నిలిచింద�
అసలే వర్షాకాలం.. ఇండ్ల ముందు కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు, ఇనుప విద్యుత్ స్తంభాలు.. అప్పుడప్పుడు మెరుపులు, మంటలు.. ఇండ్లపై నుంచే వేలాడే విద్యుత్ తీగలు.. ఇలా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస�
హుజూరాబాద్ రూరల్, జూన్ 16 : వానకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడం పరిపాటి. దీనివల్ల ఒకోసారి ఇండ్లల్లో విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన డంతోపాటు ప్రాణనష్టం కూడా సం�
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన కేటుగాళ్లు గ్రామాల్లో తిష్ట వేస్తున్నారు. లేని పోని విషయాలు చెప్పి రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామ�
ఆరు వందల మంది రైతులకు కల్పతరువు ఆ ఎత్తిపోతల పథకం.. గతేడాది హఠాత్తుగా వచ్చిన వరదలకు మునిగిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కాగా, మోటర్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం పనికి రాకుండా పోయింది. ఏడాది�
వానకాలం సాగు పెట్టుబడి కోసం రైతాంగం తిప్పలు పడుతున్నది. పంట లు వేసే సమయం దాటిపోతున్నా, రాష్ట్ర సర్కారు రైతుభరోసాపై ఊసెత్తకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మరోవైపు రూ. 2 లక్షల రుణమాఫీపై స్పష్ట
వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు అన్నివిధాలుగా సిద్ధం గా ఉండాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
వర్షాకాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించడంపై డిస్కం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించి ఉన్న 9 సర్కిళ్లలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నది. ముఖ్య
చేపా చేపా ఎప్పుడొస్తావ్ అంటే.. ఏమో వానలు కురిసినప్పుడంటే.. ఇప్పుడు వానలు కురుస్తూనే ఉన్నాయ్ కదా.. మరెప్పుడొస్తావంటే.. వస్తా.. వస్తా అన్నట్లుగా తయారైంది.. వంద శాతం చేప పిల్లల పంపిణీ పథకం.
చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ముందస్తుగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు చేపట్టారు. చెరువుల వద్ద ఎఫ్టీఎల్ బౌండర
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారికి ఉపాధికి దోహదపడింది. కానీ కాంగ్రెస్ సర్కారు చేప పిల్లల పంపిణీ ఊసే ఎత్తడం
వర్షాకాలంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ కంట్రోల�
వర్షాకాలంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ కంట్రోల�
వానకాలం సీజన్ ప్రారంభమైనా రైతుల చేతిలో పైకం లేదు. ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించినా ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదు. దీనికితోడు ప్రభుత్వ