ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మర్సుకోల శ్ర�
మంచిర్యాల జిల్లాలో 2022-23 వానకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో 21 మిల్లులు డిఫాల్టర్ అయ్యాయి. ఈ మిల�
వర్షాకాలంలో ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సహాయ చర్యలపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. నాగోల్ ఫతుల్లాగూడలోని ట్రైనింగ్ సెంటర్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని ని�
రాష్ట్రంలోని స్టేట్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వేసవిలోనే మరమ్మతులు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. వాహనదారుల నుంచి విమర్శలు రావ�
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గ సమావేశాలు కొద్ది నెలల నుంచి వరుసగా వాయిదా పడుతున్నాయి. ఫలితంగా సొసైటీల నిర్వహణ, రైతుల ప్రయోజనాల కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ప్రస్తుత బ్యాంక్ �
జిల్లావ్యాప్తంగా బాల కార్మికులు, బడీడు పిల్లలు పాఠశాలల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించాలని, గురువారం నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు.
వానకాలం సాగు పనులు మొదలయ్యాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు దున్నుతూ విత్తనాలు పెడుతున్నారు. ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పత్తి పెట్టేందుకు రైతులు ఎక్కువగా ఆసక్తిని
మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను ఆగం చేస్తున్నాయి. మొన్న యాసంగిలో కాంగ్రెస్ సర్కారు అప్రకటిత కోతలతో పంటలన్నీ ఎండిపోగా, ఇప్పుడు వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు కూడా అలాంటి పరిస్థితులే కనిప�
వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులంతా ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇలాగే సాగు చేస్తే భూమిలోని సారం తగ్గి.. క్రిమికీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉన్నది. రైతులు ఈ విధానానికి స్వస్తి పలికి ప�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. రోహిణి కార్తె తర్వాత వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీగా ఉండడంతోపాటు ఎరువులు, వ�
వానకాలం పంటల సాగు ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో �
రైతులు వానకాలం సాగుపై కొండంత ఆశతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత వానకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సన్నద్ధమవుతున్నారు. గత వానకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనుకున్న స్థాయ
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లను రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. శనివారం సచివాలయంలో విద్యుత్తుశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని
ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయించే వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణా�