కొత్తపాతల మేళవింపు పనులతో అన్నదాతలు బిజీబిజీగా ఉన్నారు. ఒకపక్క వానకాలం పంట ఉత్పత్తులు ఇళ్లకు చేరుతుండగా, మరోపక్క యాసంగి సాగు కోసం సన్నద్ధమవుతున్నారు. వరినార్లు పోసుకోవడంతోపాటు పొలాలకు నీళ్లు పెట్టి నా
తెల్లబంగారానికి వన్నె తగ్గింది. గతేడాదికన్నా రేటు భారీగా పడిపోవడంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. కనీసం మద్దతు ధరలు కూడా దక్కడం లేదు. దీంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో కొనేందుకు వ్యాపారస్�
మెదక్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం కస్టమ్ మిల్లింగ్ రైస్ నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేదు. యాసంగి, వానకాలం సీజన్లలో 6.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 160 రైస్ మిల్లులకు అందజేయగా, 4.63లక్షల మెట్రిక్ టన్న�
ఈ ఏడాది సన్నబియ్యం ధరలు అంచనాకు మించి పెరిగాయి. నాలుగేండ్లలో లేని విధంగా పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5 వేలు, పాతవి రూ.5,500 పలుకుతున్నాయి.
వానకాలంలో వరి పండించి యాసంగిలో మొక్కజొన్న సాగు చేసే రైతులు జీరో టిల్లేజ్ (దుక్కు దున్నకుండా మక్కసాగు) ద్వారా సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రామాయంపేట మండలంలో ఎంతో మంది రైతులు ఇదే పద్ధతిని ప�
జూరాల ప్రాజెక్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడం, ఎగువ నుంచి వరద రాకపోవడంతో ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేవు. దీంతో దాదాపు రెండు నెలల నుంచి వానకాలం సీజ
తెల్లబంగారానికి వన్నె తగ్గింది. బాదేపల్లి పత్తి మార్కెట్లో క్వింటాకు గరిష్ఠంగా రూ.6,918 ధర మాత్రమే పలుకుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభంలో క్వింటాకు రూ.7,295 వరకు ధర లభించినా.. ఆ తర్వాత రోజురోజుకూ ధరలు తగ్గుతూ
రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో వరినారుకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. ఈ తరుణంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంట పొందవచ్చని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తు
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 92 శాతం పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా అధికార యంత్రాంగం బిజీగా ఉన్నప్పటికీ ఆటంకం లేకుండ
ఈ వానకాలం రైతుల నుంచి కోటి టన్నుల ధాన్యం కొనుగోలు అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 7,105 కొనుగోలు కేంద్రా�
వానకాలం సీజన్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం 420 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం ఏటా �
వానకాలం ధాన్యాన్ని 2లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం అధికారులకు లక్ష్యంగా ఇందుకు 199 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లాలో రైతుల నుంచి వానకాలం ధాన్యం, పత్తి కొనుగోలు �
రాష్ట్రంలో ఈసారి వ్యవసాయానికి యూరియా వినియోగం భారీగా పెరిగింది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది వానకాల సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రైతులు 1.29 లక్షల టన్నులు అధికంగా యూరియాను వినియోగించారు.
వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. వచ్చే నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాట�
ప్రత్యేక రాష్ట్రంలో వానకాలంలో మునుపెన్నడూ లేనంత గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ బుధవారం నమోదైంది. ఉదయం 9.59 గంటలకు 15,370 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదవడం గమనార్హం.