వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య కార్మికులు వెంటనే సమ్మె వీడి విధుల్లో చేరాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞ
జిల్లాలో పత్తిసాగు మరోసారి భారీగా జరిగే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది. మైదాన, ఆయకట్టు ప్రాంతాల్లో సైతం రైతులు పత్తి పంటను విరివిగా చేపట్టారు. ప్రస్తుత వానకాలం సీజన్లో ప్రధాన పంటగా పత్తి సాగు.. రెండో పంట�
వర్షాకాలం ప్రారంభం అయింది. వర్షాలతో పాటే ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా,డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో జీహెచ్ఎంసీ సర్కి
సింగరేణి కార్మిక కాలనీల్లో తాగునీటి ఇక్కట్ల ను యాజమాన్యం తీర్చింది. గత కొంతకాలం గా కలుషిత నీరు వస్తుండడంతో కార్మిక, కార్మి కేతర కుటుంబాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిం ది. ఈ సమస్యను కార్మిక సంఘాలు యాజ మాన్యం, �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆయిల్ పామ్ను సాగు చేసేందుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో అమలులోకి తీసుకువచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా వ్యాప్తంగా 10
వానకాలంలో వరిసాగు చేసేందుకు రైతాంగం వడివడిగా అడుగులు వేస్తున్నది. చెరువులు, కుంటలు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికితోడు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతోపాటు రైతులకు సరిపడా ఎరువులు, 24గంటల ఉచి
వానలు కురుస్తున్నాయి.. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి పది మంది�
వానకాలం వచ్చిందంటే మారెడ్డిపల్లి వాగు వంతెన మీద ప్రయాణికులు నరకయాతన పడేవారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వంతెనను దాటేవారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో దాటుతూ కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోయి�
సాగుకు పెట్టుబడి కోసం రైతు ఏ షావుకారు ముందు చేయి చాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకోసమే ఏడాదికి రెండుసార్లు వానకాలం, యాసం�
మెదక్ జిల్లాలో మత్స్య సంపద మరింత పెరగనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉచిత చేప పిల్లల పంపిణీని రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారి
రాష్ట్రం ఏర్పాటు కంటే ముందు వ్యవసాయం అంటేనే దండుగ అనే అభిప్రాయం ఉంది. పంటలు సాగు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. విద్యుత్ సరఫరా లేకపోయేది. నీరు లేక కరువు తాండవించేది. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి
వానకాలం సీజన్కు సరిపడా ఎరువులు ఫుల్గా ఉన్నాయి. వ్యవసాయ అధికారుల సాగు అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిల్వలను సిద్ధం చేసింది. రైతుబంధు సాయం కర్షకుల ఖాతాల్లో జమవుతున్న తరుణంలో కర్షకులు కోటి ఆశలతోవిత్తనా
మత్స్యకారులకు సర్కారు చేయూతనందిస్తున్నది. వారి ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నది. స్వయం ఉపాధి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి చెరువులు, రిజర�