వానకాలం సీజన్కు ముందే సాయం అందుతోంది. నాగలి సంతోషంతో గంతులేస్తున్నది. వ్యవసాయం సంబురంగా సాగుతున్నది. అప్పు చేయాల్సిన అవసరం లేకుండా రైతుబంధు అన్నదాతలకు భరోసాగా నిలుస్తున్నది. అప్పులు తీర్చలేక ఆత్మహత్య
వానకాలంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వడం, రోడ్లపై చెట్టుకొమ్మలు విరిగి పడిపోవడం, వాన నీటి ప్రవాహానికి రోడ్లన్నీ కొట్టుకపోవడం, మ్యాన్హోళ్లు పగిలిపోవడంలాంటి సమస్యలు ప్రతి ఏడాది తలెత్తుతుంటాయని అందర�
వానకాలం సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అధికారుల ప్రథమ ప్ర�
వానకాలం వచ్చేసింది. ఆడపాదడపా వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట వర్షం కురుస్తూనే ఉంది. ఒక్కసారిగా మారిపోతున్న వాతావరణంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ.
వానకాలం సాగుకు శుభగడియ మొదలైంది. చిరు జల్లు కోసం ఎదురు చూస్తున్న రైతాంగాన్ని తొలకరి పలుకరించింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి రైతులు సాగు బాట పట్టారు.
వానాకాలం షురూ అయినప్పటికీ రాష్ట్రంలోకి రుతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. ఇంత కాలం వేడెక్కి ఉన్న నగర వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ వేడిమికి తాళలేక ఉసూరుమంటూ ఫ్యాన్, కూలర్, ఏసీల గాలి కోసం పరితపిం�
ఆకాశాన్నంటిన సిమెంట్ ధరలు దిగిరానున్నాయి. దేశీయ సిమెంట్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వరకూ ధరలు తగ్గించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. సిమెంట్కు డిమాండ్�
తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.
Skymet Weather: రాబోయే నాలుగు వారాల పాటు రుతుపవనాల ప్రభావం ఉండబోదని ప్రైవేట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దీంతో వ్యవసాయం ఈసారి కష్టంగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎక్స్టెండెడ్ రేంజ్ ప
రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్దమైంది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది ప్రజలకు ఎలాంటి ముంపు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా 30 ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్�