వానకాలం సాగుకు శుభగడియ మొదలైంది. చిరు జల్లు కోసం ఎదురు చూస్తున్న రైతాంగాన్ని తొలకరి పలుకరించింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి రైతులు సాగు బాట పట్టారు.
వానాకాలం షురూ అయినప్పటికీ రాష్ట్రంలోకి రుతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. ఇంత కాలం వేడెక్కి ఉన్న నగర వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ వేడిమికి తాళలేక ఉసూరుమంటూ ఫ్యాన్, కూలర్, ఏసీల గాలి కోసం పరితపిం�
ఆకాశాన్నంటిన సిమెంట్ ధరలు దిగిరానున్నాయి. దేశీయ సిమెంట్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వరకూ ధరలు తగ్గించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ విడుదల చేసిన రిపోర్ట్లో పేర్కొంది. సిమెంట్కు డిమాండ్�
తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.
Skymet Weather: రాబోయే నాలుగు వారాల పాటు రుతుపవనాల ప్రభావం ఉండబోదని ప్రైవేట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దీంతో వ్యవసాయం ఈసారి కష్టంగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎక్స్టెండెడ్ రేంజ్ ప
రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్దమైంది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది ప్రజలకు ఎలాంటి ముంపు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా 30 ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్�
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అయితే అదును చ
వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్కు సంబంధించిన ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు.
సూర్యాపేట జిల్లాలో వానకాలం సాగుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 6,24,280 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా అందులో 4,65,500 ఎకరాల్లో వరి ఉండనున్నది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఏ�