Monsoon: లా నినో స్థితిలో మార్పు వస్తోంది.. ఎల్నినో వస్తోంది.. జూలైలో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని.. దీని వల్ల వర్షాకాలం ఈ ఏడాది సాధారణంగా ఉండే ఛాన్సు ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృ
వర్షాకాలానికి ముందే యంత్రాంగం అన్నీ సిద్ధం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నాలా లు, డ్రైనేజీ కాలువల్లో బురద తీసే పనులను మే 31 నాటికి పూర్తి �
నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరె�
వానకాలం సీజన్లో జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశమున్నందున సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు.
Cotton crop | వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రత్తి చేన్లు నీట మునిగిపోయాయి. నీరు నిండిపోయిన చేలల్లో ఎలాంటి యాజమన్యా పద్ధతులు పాటించడం ద్వారా ప్రత్తి పంటను కాపాడుకుని అధిక దిగుడబడిని స�
వ్యాధులు రాకుండా ఉండాలంటే మన శరీరం వ్యాధినిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండటం ఒక్కటే ముఖ్యం. వ్యాధి నిరోధక శక్తిని ఈ వానాకాలంలో పొందాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..? సీజనల్ వ్యాధులతో పోరాడేందుకు ఏఏ ఆహ�
వర్షకాలం వచ్చిందంటే చాలు, జుట్టుకు అనేక ఇబ్బందులు. జిడ్డుబారిపోవడం, చుండ్రు, రాలిపోవడం.. తదితర సమస్యలు చుట్టుముడతాయి. వాతావరణం తేమగా ఉన్నప్పుడు, తలమీది చర్మంలో ‘సీబమ్' అనే ఒక జిడ్డు పదార్థం అధికంగా ఉత్పత�
ఒకరోజు వ్యాయామం చేయకపోతే చాలా మంది ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. కరోనా పరిస్థితుల తరువాత ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఆరోగ్యంపై అందరికీ చైతన్యం వచ్చింది. ప్రస్తుతం వర్షంతో పాటు చల్లటి వాతావరణం కాస్�
Monsoon Season | వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎలాంటి షూ వేసుకోవాలి? అనే విషయంలో చాలా మందికి అనుమానాలు ఉంటాయి. కొందరైతే కాలంతో సంబంధం లేకుండా దుస్తులు వేసుకుంటారు. అయితే వర్షాకాలంలో దుస్తుల విషయంలో తీసుకో�
వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�
గుర్రంపోడు, మే 20 : వానాకాలం సీజనుకు రైతులు సిద్ధంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో మాట్లాడారు. ఏఈవోలు తమ క్లస�