నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరె�
వానకాలం సీజన్లో జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశమున్నందున సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు.
Cotton crop | వరుసగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రత్తి చేన్లు నీట మునిగిపోయాయి. నీరు నిండిపోయిన చేలల్లో ఎలాంటి యాజమన్యా పద్ధతులు పాటించడం ద్వారా ప్రత్తి పంటను కాపాడుకుని అధిక దిగుడబడిని స�
వ్యాధులు రాకుండా ఉండాలంటే మన శరీరం వ్యాధినిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండటం ఒక్కటే ముఖ్యం. వ్యాధి నిరోధక శక్తిని ఈ వానాకాలంలో పొందాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..? సీజనల్ వ్యాధులతో పోరాడేందుకు ఏఏ ఆహ�
వర్షకాలం వచ్చిందంటే చాలు, జుట్టుకు అనేక ఇబ్బందులు. జిడ్డుబారిపోవడం, చుండ్రు, రాలిపోవడం.. తదితర సమస్యలు చుట్టుముడతాయి. వాతావరణం తేమగా ఉన్నప్పుడు, తలమీది చర్మంలో ‘సీబమ్' అనే ఒక జిడ్డు పదార్థం అధికంగా ఉత్పత�
ఒకరోజు వ్యాయామం చేయకపోతే చాలా మంది ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. కరోనా పరిస్థితుల తరువాత ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఆరోగ్యంపై అందరికీ చైతన్యం వచ్చింది. ప్రస్తుతం వర్షంతో పాటు చల్లటి వాతావరణం కాస్�
Monsoon Season | వర్షాకాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎలాంటి షూ వేసుకోవాలి? అనే విషయంలో చాలా మందికి అనుమానాలు ఉంటాయి. కొందరైతే కాలంతో సంబంధం లేకుండా దుస్తులు వేసుకుంటారు. అయితే వర్షాకాలంలో దుస్తుల విషయంలో తీసుకో�
వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�
గుర్రంపోడు, మే 20 : వానాకాలం సీజనుకు రైతులు సిద్ధంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో మాట్లాడారు. ఏఈవోలు తమ క్లస�
వానకాలం సీజన్కు సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది. సాగు విస్తీర్ణంతో పాటు ఎరువులు, విత్తనాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈసారి 7,45,708 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. ఒ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వానలొస్తున్నాయని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ నేపథ్యంలోనే విద్యుత్ (కరెంట్)తో జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎస్పీడీస
‘గ్రౌండ్నట్ సీడ్ బౌల్’గా రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలి ఇక్రిశాట్, అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక ప్రణాళిక అధికారులతో సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్,