వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�
గుర్రంపోడు, మే 20 : వానాకాలం సీజనుకు రైతులు సిద్ధంగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి వై.సుచరిత తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో మాట్లాడారు. ఏఈవోలు తమ క్లస�
వానకాలం సీజన్కు సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది. సాగు విస్తీర్ణంతో పాటు ఎరువులు, విత్తనాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈసారి 7,45,708 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. ఒ
సిటీబ్యూరో, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వానలొస్తున్నాయని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ నేపథ్యంలోనే విద్యుత్ (కరెంట్)తో జాగ్రత్తగా ఉండాలని టీఎస్ఎస్పీడీస
‘గ్రౌండ్నట్ సీడ్ బౌల్’గా రాష్ర్టాన్ని తీర్చిదిద్దాలి ఇక్రిశాట్, అగ్రి వర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన రూ.9 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక ప్రణాళిక అధికారులతో సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్,
వానకాలంలో రకరకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే ఆస్కారం ఎక్కువ. పైగా సర్ది, దగ్గు, మలేరియా, డెంగ్యూ, జ్వరం, టైఫాయిడ్, న్యుమోనియా మొదలైనవన్నీ దాడి చేస్తాయి. వాటిని తట్టుకొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల�
అమరావతి ,జూలై :మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే పులస చేపలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది.పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. ‘పుస్తెలు అమ్మి ఐనా సరే పులస తినాలి’ అంటారు. దీని �
8 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు వానకాలం లక్ష్యం 140.12 లక్షల ఎకరాలు వరి సాగు తగ్గించండి: మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం సాగు ఊపందుకున్నది. సాగు లక్ష్యంల�
వర్షకాలం మొదలైంది. ఇలాంటి తేమ వాతావరణంలో ఇంట్లోని ఫర్నీచర్ (ముఖ్యంగా చెక్కతో చేసినవి) ఎక్కువగా పాడయ్యే అవకాశం ఉన్నది. లేదంటే, చెమ్మగిల్లే సోఫాలు, దుర్వాసన వెదజల్లే కప్ బోర్డులు, తుప్పు పట్టే ఫర్నీచర్త�
వానకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కూరగాయలు ఈ కాలంలో ఎక్కువగా తినాలని చెబుతారు న్యూట్రిషనిస్టులు. కాకరకాయ: కాకరకాయవల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలకు కారణమయ్యే మైక్రోబ్స్ (స