తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.
Skymet Weather: రాబోయే నాలుగు వారాల పాటు రుతుపవనాల ప్రభావం ఉండబోదని ప్రైవేట్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దీంతో వ్యవసాయం ఈసారి కష్టంగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎక్స్టెండెడ్ రేంజ్ ప
రాబోయే వర్షాకాల సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ సన్నద్దమైంది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది ప్రజలకు ఎలాంటి ముంపు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా 30 ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్�
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అయితే అదును చ
వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్కు సంబంధించిన ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు.
సూర్యాపేట జిల్లాలో వానకాలం సాగుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 6,24,280 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా అందులో 4,65,500 ఎకరాల్లో వరి ఉండనున్నది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఏ�
నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేటా ముంచుతున్నాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి విత్తనాలు కొనుగోలు చేస్తే తీరా పంట దిగుబడి రాకపోవడంతో రైతులు మనస్తాపం చెంది మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోట�
వచ్చే నెల రెండోవారం నుంచి వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. దీంతో నెలరోజుల ముందుగానే జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. సాగు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుత�
నగరంలో వర్షకాలంలో చేపట్టాల్సిన పనులపై గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికలకు సిద్ధమయ్యారు. వరద ముంపు నివారణలో భాగంగా నగరంలోని 34 నాలాల పూడికతీత పనులను చేపట్టారు.
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళలోకి ఎంటర్కానున్నాయి. ఆ రుతుపవనాల వల్లే దేశవ్యాప్తంగా వర్షాలు కురవనున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల ఆలస్యంగా రుతుపవనాలు రానున్నట్లు ఐఎండ
వానకాలంలో సింగవట్నం శ్రీవారిసముద్రం ఆయకట్టు రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించుకున్నారు. అయితే యాసంగిలో ఆయకట్టు కింద ఏడు గ్రామాల రైతులు సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ దురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతా
వేసవిలో కురిసే వర్షాలకు లోతుదుక్కులు దున్నడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. యాసంగి పంటల నూర్పిళ్లు పూర్తి కావడంతో ప్రస్తుతం వ్యవసాయ భూములు ఖాళీగా ఉన్నాయి.
వానాకాలంలో వరద సమస్య తలెత్తకుండా ఓపెన్ నాలాలు, పైపులైన్లలో పూడిక తీత పనులు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు మొదలుపెట్టారు. పూడిక తొలగించడమే కాకుండా ఇక నుంచి ఏడాది పొడవునా నాలాలు, పైపులైన్ల నిర్వహణ చేప�