నకిలీ విత్తనాలు అన్నదాతలను నట్టేటా ముంచుతున్నాయి. వేలకు వేలు ఖర్చు పెట్టి విత్తనాలు కొనుగోలు చేస్తే తీరా పంట దిగుబడి రాకపోవడంతో రైతులు మనస్తాపం చెంది మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోట�
వచ్చే నెల రెండోవారం నుంచి వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. దీంతో నెలరోజుల ముందుగానే జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. సాగు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుత�
నగరంలో వర్షకాలంలో చేపట్టాల్సిన పనులపై గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికలకు సిద్ధమయ్యారు. వరద ముంపు నివారణలో భాగంగా నగరంలోని 34 నాలాల పూడికతీత పనులను చేపట్టారు.
Southwest Monsoon: నైరుతీ రుతుపవనాలు జూన్ 4వ తేదీన కేరళలోకి ఎంటర్కానున్నాయి. ఆ రుతుపవనాల వల్లే దేశవ్యాప్తంగా వర్షాలు కురవనున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల ఆలస్యంగా రుతుపవనాలు రానున్నట్లు ఐఎండ
వానకాలంలో సింగవట్నం శ్రీవారిసముద్రం ఆయకట్టు రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించుకున్నారు. అయితే యాసంగిలో ఆయకట్టు కింద ఏడు గ్రామాల రైతులు సుమారు ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు.
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ దురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతా
వేసవిలో కురిసే వర్షాలకు లోతుదుక్కులు దున్నడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. యాసంగి పంటల నూర్పిళ్లు పూర్తి కావడంతో ప్రస్తుతం వ్యవసాయ భూములు ఖాళీగా ఉన్నాయి.
వానాకాలంలో వరద సమస్య తలెత్తకుండా ఓపెన్ నాలాలు, పైపులైన్లలో పూడిక తీత పనులు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు మొదలుపెట్టారు. పూడిక తొలగించడమే కాకుండా ఇక నుంచి ఏడాది పొడవునా నాలాలు, పైపులైన్ల నిర్వహణ చేప�
Monsoon: లా నినో స్థితిలో మార్పు వస్తోంది.. ఎల్నినో వస్తోంది.. జూలైలో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని.. దీని వల్ల వర్షాకాలం ఈ ఏడాది సాధారణంగా ఉండే ఛాన్సు ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృ
వర్షాకాలానికి ముందే యంత్రాంగం అన్నీ సిద్ధం చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కమిషనర్లకు మున్సిపల్ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. నాలా లు, డ్రైనేజీ కాలువల్లో బురద తీసే పనులను మే 31 నాటికి పూర్తి �
నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యమివ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ నారాయణరె�
వానకాలం సీజన్లో జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశమున్నందున సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు.