నాటి పాలనలో చినుకుపడితే వణికిపోయిన కరీంనగరం, ఇవాళ భారీ వర్షాలు ముంచెత్తినా సురక్షితంగా బయటపడింది. ఎడతెరిపిలేని వానలతో వరద పోటెత్తినా వెంటనే తేరుకున్నది. వర్షపు నీరు ఏరులై పారినా డ్రైనేజీల గుండా సాఫీగా �
వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో మండలంలోని చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మంగళపల్లిలో
కుంభవృష్టితో ఉభయ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాను కుమ్మేస్తున్నాయి. వరుణుడి ప్రతాపం కొనసాగుతుండడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధ, �
ఖైరతాబాద్ నియోజకవవర్గంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం రాత్రి ప్రారంభమైన వర్షం గురువారం మొత్తం కొనసాగింది.
ఉమ్మడి జిల్లా ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదనీటితో ఊర్లు, పైర్లు ఏకమయ్యాయి. పది రోజులుగా కురుస్తున్న వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు వణికిపోతున్నా యి. బుధవారం సాయంత్రం నుం చి మొదలైన కుంభవృష్టి �
భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్
భారీ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాల సేవలను వినియోగించుకున్నది.
కండెం ప్రాజెక్టుపై (Kadem Project) సోషల్ మీడియాలో (Social media) వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిదికాదని సూచ�
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవరసర సమయాల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani kumar) సూచించారు. పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీలు తీసుకోవడానిక�
హైదరాబాద్లో (Hyderabad) వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉన్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 72.3, యాదాద్రి జిల్లా మోత్కూర�